విద్యుత్తు బిల్లుల్లో వ్యత్యాసాలు చూపుతూ.. గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో మీటర్లు లేకపోయినా బిల్లులు వసూలు చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Show cause notices | విద్యుత్ బిల్లుల వసూళ్లలో తేడాలు రావడంతో 14 మంది విద్యుత్ అధికారులపై ఆ శాఖ ఉన్నతాధికారి షోకాజ్ నోటీసులు( Show cause notices) జారీ చేసిన ఘటన సంచలనం కలిగించింది.
ముంబై: మహారాష్ట్రలోని శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే, తిరుగుబాటు నేత, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు అందాయి. మహారాష్ట్ర శాసనసభ నిబంధనల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే�