ప్రభుత్వ మద్యం డిపోల నుంచి మద్యం తీసుకోకుండా బార్ను ఎలా నిర్వహిస్తున్నారనే అనుమానంతో రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ తన బృందంతో కలిసి గురువారం ర�
పదో తరగతి స్పాట్లో రిపోర్ట్ చేయని 65 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ డీఈవో సోమశేఖరశర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాల్యుయేషన్ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ రిపోర్ట్ చేయకుండ�
సైబర్ క్రైమ్ ఎస్హెచ్వో, ఈ కేసుకు విచారణాధికారిగా ఉన్న ఎస్ నరేశ్కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జీ అనూష సంచలన తీర్పు వెల్లడించారు.
ఇంటర్ ప్రశ్నాపత్రం లీకు ఆరోపణలపై నిర్మల్ జిల్లా కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్ రాజన్న, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు నిర్మల్ జిల్లా ఇంట�
వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తీరుపై గాంధీ వైద్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఓపీ సమయం ముగిసిన తరువాత వచ్చి ఓపీలో ఎవరూ లేరని షోకాజ్ నోటీసులిస్తామంటే ఎలా...అని పలువురు వైద్యులు మంత్రి తీరుపై తీవ్ర అసంతృప్తి వ�
Show cause notices | విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖాన వైద్యుడితో పాటు నలుగురు వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ం లో మొత్తం 11 వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ కాలేదు. విచిత్రమేంటంటే.. ఇం దులో కన్వీనర్ కోటా సీట్ల కంటే, మేనేజ్మెంట్ కోటా సీట్లే ఎక్కువగా మిగలడం గమనార్హం.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్లో పంచాయతీ కార్యదర్శి నమోదు తీరు అధికారులను విస్తుపరిచింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం 198 దరఖాస్తులు రాగా, వారి ఫొటోను యాప్లో నమోదు చేయాల�
ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై థియేటర్ యాజమాన్యం స్పందించి సమాధానం ఇచ్చింది. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొ�
బెల్లంపల్లికి చెందిన శివిని ఆమని గత నెల 15న జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్లో చేరగా, వైద్యులు మూడు ఆపరేషన్లు చేయడం వల్ల ప్రాణాపాయ స్థితికి వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె దవాఖానలో తల్లడిల్లుతుండ�