కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చే దిశగా తెలంగాణ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం గీతకార్మికుల కుట�
గొల్ల, కురుమలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం తమదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ శివారులోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి గొల్ల, కురుమల స�
‘దేశంలో ధనికులైన గొల్ల కురుమలు ఎక్కడ ఉన్నారంటే.. తెలంగాణలో ఉన్నారని చెప్పుకోవాలి. అందుకే గొర్రెల పంపిణీ పథకం అమలు చేస్తున్నాం’- ఇది గొర్రెల పంపిణీ పథకం, గొల్ల కురుమల బలోపేతంపై సీఎం కేసీఆర్ చెప్పిన మాట.
దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకుర్మల సంక్షేమం కోసం రాష్ట్ర సర్కారు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. 75శాతం సబ్సిడీపై 1.75 లక్షల విలువైన 21 గొర్రెల యూనిట్ను 43.450కే అందిస్తున్నది. అందించిన గొర్రెలతో సంప�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. గతంలో ఉపాధి కోసం వలసబాట పట్టిన జనం.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సొంత గ్రామాలకు తిరిగొస్తున్నారు.
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
పేదల గృహ నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభిం
అనగనగా ఒక రాజు. ఆ రాజు తనకున్న ప్రజాదరణతో రాజ్యాధికారం చేపట్టి ఆ రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. వారి బాధలను తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని చూపుతూ
తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లు ఖర్చు చేసినట్టు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
ప్రభుత్వం గొల్లకురుమల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ తెలిపారు.
సబ్సిడీ గొర్రెల కొనుగోలుకు మునుగోడు నియోజకవర్గం నుంచి నగదు బదిలీ పథకానికి శ్రీకారం చుట్టి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తే.. బీజేపీ కుట్రలు చేసి వారి ఖాతాల్లో నగదు పడకుండా అడ్డుకున్నదని గొర్రెలు, మ
గొల్ల, కురుమలకు బీజేపీ ధోకా చేసింది. వారి నోటికాడి ముద్దను లాగేసుకొన్నది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించడానికి ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీని అడ్డుకొన్నది.
గొల్ల, కురుమల వృత్తికి జీవం పోయడమే కాకుండా ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు సర్కారు గొర్రెల పంపిణీ చేపడుతున్నది. 75 శాతం సబ్సిడీతో గొర్రెల యూనిట్లు అందించి ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే �