ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూచించారు. నర్సంపేట బార్
సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చేతినిండా పనిలేక, ఆర్థిక భరోసానిచ్చే వారు కానరాక సమైక్యపాలనలో ఎన్నో కుట
గొర్రెల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టిని చేసేందుకు సీఎం కేసీఆర్ ఐదేండ్ల క్రితం గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారు. మహోన్నత లక్ష్యంతో కూడుకున్న భిన్న ప్రయోజనాలు కలగలిసిన ఈ కార్య�
తెలంగాణ రాష్ట్రం మాంసం దిగుమతి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగబోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని టేకుమట్ల గ్రామంలో శుక్రవారం రెండో విడుత గొర్రె�
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటూ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ, సబ్బండ వర్గాల ప్రజలకు భరోసా ఇచ్చి వెన్నుదన్నుగా నిలిచిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
‘కాంగ్రెస్ పాలకుల హయాంలో ప్రజాసంక్షేమం అన్న ఊసే లేదు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయి.. సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పాలన సాధ్యం.. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష..’ అని రాష్ట్
అపర భగీరథుడు, దేశ ఉజ్వల భవిష్యత్ ఆశాకిరణం, సీఎం కేసీఆర్ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. ముఖ్యమంత్రి హోదాలో కార్మిక క్షేత్రానికి మూడోసారి వస్తుండడంతో ప్రజాప్రతినిధులు, అధికారులు భారీస్థాయిలో ఏర్పాట్ల�
రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాలకు తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి, స్వయం సమృద్ధికోసం అనేక పథకాలను అమలుచేస్తున్నట్టు చెప్ప
గొర్రెల పెంపకం వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న మాదాసి కురువలకు కూడా గొర్రెల యూనిట్లను పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హామీ ఇచ్చారు.
గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపి, దశాబ్దాల చీకట్లను తుడిచిపెట్టిన గొర్రెల పంపిణీ పథకం, రెండో విడుతకు రెడీ అవుతున్నది. తొలి విడుత విజయవంతంగా అమలు చేసిన రాష్ట్ర సర్కారు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడు
గొల్లకురుమల ఆర్థిక పురోభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే తొలి విడుతలో యూనిట్లు అందుకున్న లబ్ధిదారుల జీవన విధానంలో స్పష్టమైన మార్పు కనబడుతున్నది. గొర్రెల మంద�
ఓబీసీలను తామే ఉద్ధరించామని జబ్బలు చరుచుకొంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు.. తెలంగాణలో మాత్రం ఆ ఓబీసీల నోటికాడి ముద్దను లాక్కొనే కుట్రలు చేస్తున్నారు. గొల్ల కురుమల స్వయం సమృద్ధి కోసం రాష్ట్ర ప�
ఆదివాసీలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం వచ్చే నెల ప్రారంభం కానున్నది. జూన్ 24వ తేదీ నుంచి 30 వరకు అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
రెండో విడుత సబ్సిడీ గొర్రెల పంపిణీలో అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది. గొర్రెల కొనుగోలులో పశుసంవర్ధక శాఖ వైద్యులను పక్కనపెట్టింద�