రెండవ విడత గొర్రెల పంపిణీకి పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండవ విడతలో 1280 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. మొదటి విడతలో 3866 మంది ల�
ఆర్థికంగా వెనుకబడిన గొల్ల, కురమల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడుత పంపిణీతో ఆశించిన ఫలితాలు రావడంతో రెండో విడు�
గొర్రెల పంపిణీ పథకం కింద గొల్లకురుమలందరికీ సీఎం కేసీఆర్ న్యాయం చేస్తున్నారని, రెండో విడుత గొర్రెల పంపిణీకి రూ.4,593 కోట్లు మంజూరు చేశారని రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్�
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు గొర్రెల కాపరులకు పరిహారం చెక్కులు అందజేత సిద్దిపేట, జూలై 14: త్వరలోనే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్�
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపురం
మొదటి విడుతలో జిల్లాలో 11,685 యూనిట్లు లబ్ధిదారులకు అందజేత ప్రస్తుతం 20,125 యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెంపు ఆనందం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు షాబాద్, డిసెంబర్ 23: గ�
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని, బ�
కొత్త ధర ప్రకారం డీడీలు తీసినవారికి గొర్రెలు నవంబర్ 15 నాటికి చేప పిల్లల పంపిణీ పూర్తి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఈ నెల 24వ తేదీ నుంచి గొర్రెల పంపిణీ కా
తొలివిడత పంపిణీ ఫలితమిది 6 నుంచి నట్టల నివారణ మందు పంపిణీ ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి తలసాని హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీ, గొర్రెల సంపదలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిల�
జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొ�