గొర్రెల పంపిణీ పథకం అమలులో కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలప
గొల్ల, కురుముల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీని చేపడుతున్నది. ఇప్పటికే మొదటి విడుతలో వేలాదిమందికి అందించగా, ప్రస్తుతం రెండో విడుతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ మీటి�
రాష్ట్రవ్యాప్తంగా గొల్లకురుమల అభ్యున్నతి కోసం ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇక ఎగుమతులు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
మన రాజధాని హైదరాబాద్ మటన్ బిర్యానీకి మషూర్. ఇక తెలంగాణ ప్రజలకు ముక్క మీద ఉండే మక్కువ గురించి తెలిసిందే. సుమారు 99 శాతం మంది మాంసప్రియులేనని తాజా గణాంకాలు చెప్తున్నాయి.
గొర్రెల పంపిణీ పథకం నిధులను లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి అడ్డుకొన్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో అర్హులైన లబ్దిదారులందరూ పదిరోజుల్లో తమ వాటాధనం డీడీలు చెల్లించే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సి
మొదటి విడుతలో జిల్లాలో 11,685 యూనిట్లు లబ్ధిదారులకు అందజేత ప్రస్తుతం 20,125 యూనిట్ల పంపిణీకి ఏర్పాట్లు యూనిట్ ధర రూ.1.25 లక్షల నుంచి రూ. 1.75 లక్షలకు పెంపు ఆనందం వ్యక్తం చేస్తున్న గొల్ల, కురుమలు షాబాద్, డిసెంబర్ 23: గ�
జాతీయ మాంస పరిశోధన కేంద్రం డైరెక్టర్ బర్బుద్దే ప్రశంసలు మాంసాహారులు, సగటు వినియోగం ఇక్కడే ఎక్కువ విదేశాలకూ తెలంగాణ నుంచి ఎగుమతులు మాంసం వ్యాపారంలో ప్రైవేటు పెట్టుబడులు పెరగాలి కోసిన రెండు గంటల్లోనే మ
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,000 కోట్లు ఇచ్చిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్ అబద్ధాలు ప్రచారం చేయడం దుర్మార్గమని, బ�
తొలి త్రైమాసికంలో రూ.24 వేల కోట్ల రాబడి పథకాల రూపంలో ప్రజలకే పంపిణీ 63 లక్షల మందికి రూ.7,500 కోట్ల రైతుబంధు ఆసరా పెన్షన్లకు రూ.981 కోట్లు విడుదల 6 వేల కోట్లతో రెండో విడుత గొర్రెల పంపిణీ నూతన పీఆర్సీతో 9 లక్షల కుటుంబా