మంత్రి తలసాని | కులవృత్తులకు చేయూతను అందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రెండో విడత కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి జమ్మికుంటలో ప్రారంభించనున్న మంత్రి తలసాని హాజరుకానున్న మంత్రులు హరీశ్, గంగుల, కొప్పుల, ఎర్రబెల్లి హుజూరాబాద్ నియోజకవర్గంలో 4,791 యూనిట్లు లక్ష్యం ఇప్పటికే 3,469 �
జమ్మికుంట : గ్రామీణ గొల్ల, కురుమలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతోనే గొర్రెల పంపిణీ పథకాన్ని సీఎం కేసీఆర్ నాలుగేళ్ల క్రితం ప్రారంభించినట్లు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొ�
జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల�
హైదరాబాద్ : తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టినందుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి వర్�
ఒక్కో యూనిట్ ధర 1.75 లక్షలకు పెంపు ఇప్పటికే డీడీలు కట్టిన వారికి కూడా వర్తింపు త్వరలోనే రెండో విడత.. కేసీఆర్ ఆదేశాలు బీసీల అభివృద్ధిపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష రెండు విడతల్లో కలిపి 11 వేల కోట్లు ఖర్చుగొర్రె�
ఏడేండ్లలోనే 70 ఏండ్ల అభివృద్ధి 5వేల కోట్లతో గొర్రెల పంపిణీ పథకం 4న సీఎం కేసీఆర్ చేతులమీదుగా 1320 బెడ్రూం ఇండ్లు పంపిణీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు మార్గ�