గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన కులవృత్తులను ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం మండలంలోని మల్గి గ్రామంలో రెండో విడత గ�
Minister Mallareddy | నెత్తిన గొంగడి, చేతిలో కర్రతో గొర్రెల వెంట వెళుతున్న ఈ వ్యక్తిని గుర్తు పట్టారా? అవును.. మంత్రి మల్లారెడ్డే. మేడ్చల్ మండలంలోని గౌడవెల్లి గ్రామం లో గురువారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో రెండో విడుత గ�
Minister Srinivas Yadav | ఈ నెల 9 నుంచి రెండో విడతల గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మొదట 5వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించామని, అనివార్య కారణాలతో 9వ తేదీకి మార్చినట్లు తెలిపారు.
గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపి, దశాబ్దాల చీకట్లను తుడిచిపెట్టిన గొర్రెల పంపిణీ పథకం, రెండో విడుతకు రెడీ అవుతున్నది. తొలి విడుత విజయవంతంగా అమలు చేసిన రాష్ట్ర సర్కారు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడు
ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురై కూలిపోయిన కులవృత్తులకు, ఆర్థికంగా చితికిపోయిన సేవావృత్తులకు అండగా నిలిచి పునరుజ్జీవం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో కులవృత్తులకు సరైన ఆదరణ లేక జీవనం కష్టకాలంగా సా�
రాష్ట్రంలోని గొల్ల కురుమలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నది. ఈ మేరకు మంగళవారం గొర్రెల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీ
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని గొల్ల, కురుమలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శా�
గొల్లకుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017, జూలైలో ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలొ గొర్రెలు అందుకున్న ఎంతో మంది సంపదను పెంచ�
అంతరించిపోతున్న కులవృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారు. ఇందులో భాగంగా గొల్లకురుమల కోసం రెండో విడుత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుంది.
గ్రామాలు స్వయం ఆర్థిక పరిపుష్టిని సాధించాలన్న లక్ష్యంతో కులవృత్తులను ప్రో త్సహించడంలో భాగంగా గొల్ల, కురుమలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్య లు జిల్లాలో సత్ఫలితాలు ఇచ్చా యి. ర
కుల వృత్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్న సర్కార్ గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తున్నది. తొలివిడుతలో అందజేసిన గొర్రెల యూనిట్లతో ఎంతోమంది లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. ప్రస్తుతం ర
గొల్ల, కురుమలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం తమదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ శివారులోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి గొల్ల, కురుమల స�
గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2017లో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది మొదటి విడతలో గొర్రెలు అందుకున్న ఎంతో మంది పశుసంవదను పెంచుకు�