కుక్కను చంపాలంటే దానిపై పిచ్చి కుక్క అని ముద్ర వేయాలనే నానుడిని కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఒంటపట్టించుకున్నట్టుగా ఉంది. గొల్ల కురుమలకు ఆర్థిక భరోసా కల్పించే గొర్రెల పంపిణీ పథకం నిర్వీర్యానికి ప్రభుత్వ�
గొర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చింది. ఇప్పటికే లబ్ధిదారులు చెల్లించిన డీడీలను తిరిగి ఇచ్చేస్తుండగా, బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపేసినట్టేన�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట తప్పిందని, రెండో విడుత గొర్రెల పంపిణీ ఏమైందని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ప్రతినిధులు నిలదీశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన �
గొల్లకుర్మల కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపే ఉదాత్త లక్ష్యంతో కేసీఆర్ సర్కారు ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే రెండో వ�
గొర్రెల పంపిణీ పథకంపై కక్ష సాధింపు కోసం తహతహలాడుతున్న ప్రభుత్వం... డీడీలు చెల్లించిన వారికి లబ్ధి చేకూర్చే అంశంపై మాత్రం దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
FDC Chariman | గొల్ల కుర్మలకు అండగా నిలిచి వారిని ఆర్థికంగా బలోపేతము చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాయితీపై గొర్రెల పంపిణీ పథకం తీసుకొచ్చారని అటవీ అభివృద్ధి సంస్థ(ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి (Pra
గోల్కొండ వేదికగా నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామని సీఎం అన్
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�