Shashi Tharoor | దసరా పండుగ, దుర్గాష్టమి నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప�
Shashi Tharoor | 2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని ముఖ్యమైన ఆరు స్థానాలపై బీజేపీ కన్నేసింది. ఇప్పటి నుంచే అక్కడ అభ్యర్థుల వేటలో పడింది. కేరళలో స్థానిక నేతల కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన జాతీయ నేతలను బరిలోకి దింపాలన్న యోచన
Shashi Tharoor | కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశం పేరును ‘ఇండియా’ (India) నుంచి ‘భారత్’ (Bharat)గా మారుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ అంశం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రె�
భారతీయులకు తామేం తినాలి, ఎవరిని ఆరాధించాలనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉండాలని వారి అభిరుచులను వారిని నిర్ణయించుకునేందుకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor)అన్నారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.
Shashi Tharoor | రాహుల్గాంధీ సభకు క్షమాపణ చెప్పాలని ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor).. రాహ�
రిపబ్లిక్ డే సందర్శంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన MyGov.in వెబ్ పోర్టల్లో ఒక సర్వే నిర్వహించారు. పరేడ్లో ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన శకటం మిమ్మల్ని ఆకట్టుకున్నది అని ప్రశ్నించారు.
Shashi Tharoor | ప్రతి రాజకీయ పార్టీలో కొంత వరకు చిన్న ఫ్యాక్షన్లు ఉంటాయని, కానీ పార్టీ పెద్ద లక్ష్యాలపై ఫోకస్ చేయాలని కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు.
Shashi Tharoor : 2024లో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో.. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ 50 సీట్లు కోల్పోతుందని కాంగ్రెస్ నేత శశి థరూర్ తెలిపారు. 2019 నాటి ఫలితాలను ఆ పార్టీ రిపీట్ చేయడం అసాధ్యమని ఆయన అన్నారు. క
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కాలికి ఫ్యాక్చరైంది. గురువారం పార్లమెంట్ మెట్లపై జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్