అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్పధ్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అక్టోబర్ 17వ తేదీన అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని ఏఐసీసీ ఎన్నికల చీఫ్ మధుసూదన్ మిస్త్రీని కాంగ్ర
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు లోక్సభ సభ్యుడు శశిథరూర్కు అన్ని అర్హతలు ఉన్నాయని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజ�
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నాడంటూ ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. మలయాళం పత్రిక మాతృభూమికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరుతో ఒక�
Congress president Elections | కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడడంతో అందరి దృష్టి జీ-23 నేతలపై పడింది. కాంగ్రెస్ పార్టీలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులు
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీల నేతలపై ప్రశంసలు కురిపించడం అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి అరుదైన ఘటనే జరిగింది. బీజేపీ మహిళా నేత, మాజీ సహచర నాయకురాలు కు�
బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీని ఆయన ట్వీట్ చేస్తూ విమర్శల�
ట్విటర్ అకౌంట్లో మనం ఏదైనా పోస్ట్ చేస్తే ఎడిట్ చేయడం కుదరదు. ఏదైనా తప్పుగా పోస్ట్ అయితే మొత్తం డిలీట్ చేసి, మళ్లీ పోస్ట్ చేయాల్సిందే. అయితే, ఎడిట్ ఆప్షన్పై పనిచేస్తున్నాం అని ట్విటర్ ఈ ఏడాది ఏ
కేరళలో హిందూయేతర నృత్య కళాకారిణిని ఆలయ ప్రాంగణంలో నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆలయ అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జరిగిన సలహా, సంప్రదింపుల కమిటీ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరయ్యారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్త
భారత ప్రధాని మోదీతో టీవీ మాధ్యమంగా చర్చలు జరపాలనుకుంటున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. యుద్ధం కంటే.. చర్చలే ఉత్తమమని ట్విట�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆంగ్ల భాషలో మహాపండితుడు. కానీ ఆయన గురువారం చేసిన ఓ ట్వీట్లో భాషా పొరపాట్లు జరిగాయి. దీంతో థరూర్పై ట్రోలింగ్ మొదలైంది. లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీ