Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్.. ప్రచారంలో భాగంగా దాదాపు అన్ని రాష్ట్రాలను చుట్టి వచ్చారు. ఆఖరిరోజు ఉత్తరప్రదేశ్లో
Congress President Election | కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ద్విముఖ పోరు సాగనున్నది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్తో పాటు జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపా�
తప్పుడు భారత్ మ్యాప్పై శశి థరూర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఎవరూ కూడా ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరని అన్నారు. చిన్న వాలంటీర్ల బృందం వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పారు. ఆ మ్యాప్ను వెంటనే సరిచేస�
Congress President | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొత్తగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. జీ-23లో సభ్యుడిగా ఉన్న శశిథరూర్ క�
Shashi Tharoor | కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ నేత శశిథరూర్ బరిలో నిలువనున్నారు. ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఐదుసెట్ల నామినేషన్ పత్రాలను
అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్పధ్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి అక్టోబర్ 17వ తేదీన అధ్యక్ష ఎన్నిక నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని ఏఐసీసీ ఎన్నికల చీఫ్ మధుసూదన్ మిస్త్రీని కాంగ్ర
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడేందుకు లోక్సభ సభ్యుడు శశిథరూర్కు అన్ని అర్హతలు ఉన్నాయని కేరళ కాంగ్రెస్ చీఫ్ కే సుధాకరన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజ�
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో రేసులో ఉన్నాడంటూ ఈ ఉదయం నుంచి ప్రచారం జరుగుతోంది. మలయాళం పత్రిక మాతృభూమికి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పేరుతో ఒక�
Congress president Elections | కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడడంతో అందరి దృష్టి జీ-23 నేతలపై పడింది. కాంగ్రెస్ పార్టీలో మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ ఉంటుందా? అనే ప్రశ్న అందరిలోనూ మెదులు
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీల నేతలపై ప్రశంసలు కురిపించడం అత్యంత అరుదుగా కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి అరుదైన ఘటనే జరిగింది. బీజేపీ మహిళా నేత, మాజీ సహచర నాయకురాలు కు�