Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
Congress | కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరో నేడు తేలనుంది. 24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి సోమవారం పోలింగ్ జరిగిన
గాంధీయేతర నేతను పార్టీ అధినేతగా ఎన్నుకునేందుకు 24 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగడం ఇది ఆరోసారి.
Congress Party | కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధ్యక్ష ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీకి 24 ఏండ్ల తర్వాత అధ్యక్షుడి ఎంపిక కోసం సోమవారం పోలింగ్ జరుగనుంది. ఉదయం 10 నుంచి
Shashi Tharoor: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్.. ప్రచారంలో భాగంగా దాదాపు అన్ని రాష్ట్రాలను చుట్టి వచ్చారు. ఆఖరిరోజు ఉత్తరప్రదేశ్లో
Congress President Election | కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో ద్విముఖ పోరు సాగనున్నది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్తో పాటు జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపా�
తప్పుడు భారత్ మ్యాప్పై శశి థరూర్ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఎవరూ కూడా ఉద్దేశపూర్వకంగా అలాంటి పనులు చేయరని అన్నారు. చిన్న వాలంటీర్ల బృందం వల్ల ఈ పొరపాటు జరిగిందని చెప్పారు. ఆ మ్యాప్ను వెంటనే సరిచేస�
Congress President | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొత్తగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. జీ-23లో సభ్యుడిగా ఉన్న శశిథరూర్ క�
Shashi Tharoor | కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ నేత శశిథరూర్ బరిలో నిలువనున్నారు. ఆయన పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు గాను ఐదుసెట్ల నామినేషన్ పత్రాలను