మహేష్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇందులోకీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. హైదరాబాద్లో తాజా షెడ్యూల్ జరుపుకుంలుండగా, సెట్లో
పర్యావరణ పరిరక్షణ ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశి థరూర్ కొండాపూర్, సెప్టెంబర్ 8: పర్యావరణ పరిరక్షణక భవిష్యత్తు తరాల కోసం ఎంతో అవసరమని, అందువల్ల ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షి�
కొండాపూర్ : గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్శశిథరూర్ పేర్కొన్నారు. బుధవారం ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ �
న్యూఢిల్లీ, ఆగస్టు 18: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్కు భారీ ఊరట లభించింది. భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2014 జనవరిలో ఓ లగ్జరీ హోటల్లో సున�
న్యూఢిల్లీ, ఆగస్టు 8: కరోనా టీకా వేసుకొన్న వారు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కోసం మళ్లీ కొవిన్ పోర్టల్లో లాగిన్ అయి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వాట్సాప్లోనే పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆ�
Sunanda Pushkar death case: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసులో తీర్పును ఢిల్లీ కోర్టు వచ్చే నెల 18వ తేదీకి వాయిదా వేసింది.
గంటసేపు బ్లాక్ చేసి పునరుద్ధరించిన ట్విట్టర్ అమెరికా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపణ ట్విట్టర్ వైఖరిపై తన ఇంటర్వ్యూలను షేర్ చేసినందుకే బ్లాక్ చేసిందన్న మంత్రి భావవ్యక్తీకరణస్వేచ్ఛ ఇదేనా అని ఎద్ద�
ట్విట్టర్కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్పష్టీకరణ కంపెనీ పాలసీల కంటే దేశ చట్టాలే ఉన్నతమని వెల్లడి నూతన ఐటీ రూల్స్ను పాటించకపోవడంపై ఆగ్రహం జరిమానా ఎందుకు విధించకూడదో తెలుపాలని ప్రశ్న భారత చట్టాల�
న్యూఢిల్లీ: ‘భారత్ను కోవిండ్ నుంచి కాపాడండి.. అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వండి.’ ఇది కోవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సందేశం. వీడియో రూపంలో ఈ సందే�
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మండిపడ్డారు. 180 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని, తాజా కేసులేవీ నమోదు కాలేదని ఆయన చెప్పడం విచారకరమని అన్నారు. ఆయన మరోలోకంలో �
న్యూఢిల్లీ: ఇద్దరు కాంగ్రెస్ నేతలకు కరోనా సోకింది. తాము కరోనా పాజిటివ్ అని పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ బుధవారం పేర్కొన్న�