Shashi Tharoor | కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత లోక్సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న థరూర్.. మరోసారి తిరువనంతపురం పార్లమె�
కేరళలోని తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం ఇప్పడు అందరి దృష్టికి ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గత మూడు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈ సారి ఎలాగైనా గెలువాలని బీజేపీ గట్ట
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు.
Shashi Tharoor | వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ‘INDIA’ కూటమిలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే విభేదాలు మొదలయ్యాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జి, ఢిల్లీ సీఎం అ
Shashi Tharoor | రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవ
2024 లోక్సభ ఎన్నికల్లో (2024 Lok Sabha polls) చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో దిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు.
Shashi Tharoor | మతం వ్యక్తిగతమని, రాజకీయ దుర్వినియోగం కోసం కాదని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoo) అన్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన
Shashi Tharoor | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వైఫల్యం ఘటన నుంచి ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి హోంమంత్రి ప్
Shashi Tharoor: పంజాబ్లోని అమృత్సర్ ఎంపీ గుర్మీత్ సింగ్ ఔజ్లాపై ప్రశంసలు కురుస్తున్నాయి. లోక్సభలో స్మోక్ క్యాన్లతో అటాక్ చేసిన ఓ నిందితుడిని ఎంపీ గుర్మీత్ సింగ్ పట్టుకున్నారు. దీంతో ఆయన్ను సింగ్ ఈజ్ �
Shashi Tharoor | దసరా పండుగ, దుర్గాష్టమి నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప�
Shashi Tharoor | 2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.