2024 లోక్సభ ఎన్నికల్లో (2024 Lok Sabha polls) చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో దిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు.
Shashi Tharoor | మతం వ్యక్తిగతమని, రాజకీయ దుర్వినియోగం కోసం కాదని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoo) అన్నారు. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన
Shashi Tharoor | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా వైఫల్యం ఘటన నుంచి ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి హోంమంత్రి ప్
Shashi Tharoor: పంజాబ్లోని అమృత్సర్ ఎంపీ గుర్మీత్ సింగ్ ఔజ్లాపై ప్రశంసలు కురుస్తున్నాయి. లోక్సభలో స్మోక్ క్యాన్లతో అటాక్ చేసిన ఓ నిందితుడిని ఎంపీ గుర్మీత్ సింగ్ పట్టుకున్నారు. దీంతో ఆయన్ను సింగ్ ఈజ్ �
Shashi Tharoor | దసరా పండుగ, దుర్గాష్టమి నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నవరాత్రి సందడే కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దసరా నవరాత్రులను ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ప�
Shashi Tharoor | 2024 లోక్సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే ప్రధానిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలోని ముఖ్యమైన ఆరు స్థానాలపై బీజేపీ కన్నేసింది. ఇప్పటి నుంచే అక్కడ అభ్యర్థుల వేటలో పడింది. కేరళలో స్థానిక నేతల కన్నా ఇతర ప్రాంతాలకు చెందిన జాతీయ నేతలను బరిలోకి దింపాలన్న యోచన
Shashi Tharoor | కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశం పేరును ‘ఇండియా’ (India) నుంచి ‘భారత్’ (Bharat)గా మారుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ అంశం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రె�
భారతీయులకు తామేం తినాలి, ఎవరిని ఆరాధించాలనే దానిపై పూర్తి స్వేచ్ఛ ఉండాలని వారి అభిరుచులను వారిని నిర్ణయించుకునేందుకు అనుమతించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor)అన్నారు.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అనని మాటలను కూడా బీజేపీ ప్రచారం చేస్తూ క్షమాపణలు కోరుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్ అన్నారు.
Shashi Tharoor | రాహుల్గాంధీ సభకు క్షమాపణ చెప్పాలని ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor).. రాహ�