నాకు చీరలంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ (పంజాబ్లో) చాలా తక్కువ చీరలను చూస్తున్నా. నిజాయితీగా చెప్పాలంటే చీరలను ఎక్కువగా ఇష్టపడే మా రాష్ట్రం కేరళలోనూ సల్వార్ కమీజ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.
Shashi Tharoor : లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు దాటుతాయని బీజేపీ చెప్పుకోవడం ఓ జోకు అని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. 300 సీట్లు దాటడం కూడా అసాధ్యమని, ఆ పార్టీ 200 సీట్లకే ఛాలెంజ్ చేస్తోందని ఆయన ఆరోపించారు.
Shashi Tharoor | కేరళ రాష్ట్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత లోక్సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న థరూర్.. మరోసారి తిరువనంతపురం పార్లమె�
కేరళలోని తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గం ఇప్పడు అందరి దృష్టికి ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గత మూడు పర్యాయాలుగా గెలుస్తూ వస్తున్న ఈ స్థానంలో ఈ సారి ఎలాగైనా గెలువాలని బీజేపీ గట్ట
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్కు 55 కోట్ల ఆస్తి ఉన్నది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తి వివరాలను వెల్లడించారు. తిరువనంతపురం లోక్సభ స్థానం నుంచి ఆయన నాలుగోసారి పోటీ చేయనున్నారు.
Shashi Tharoor | వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ‘INDIA’ కూటమిలో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే విభేదాలు మొదలయ్యాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జి, ఢిల్లీ సీఎం అ
Shashi Tharoor | రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవ