Shashi Tharoor | ఇవాళ (సోమవారం) లోక్సభ (Lok Sabha) లో ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పై చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి (Deffence Minister) రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చర్చను ప్రారంభించారు.
Vice President | ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు.
Vice President | దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు.
K.Muralidharan : కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ శశి థూరూర్ (Shashi Tharoor)కు మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలువురు నేతులు బాహాటంగానే ఆయనను విమర్శిస్తుండగా.. తాజగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే.మురళీధరన్ (K.Muralidharan) �
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor)ను ఉద్దేశించి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మాకు దేశమే తొలి ప్రాధాన్యం. కానీ, కొందరికి ప్రధాని �
Shashi Tharoor | కాంగ్రెస్ పార్టీ (Congress party) సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) మోదీ ప్రభుత్వ అనుకూల వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాలపై ప్రశంసలు కురిప
Shashi Tharoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మరణించిన ఉగ్రవాదులపట్ల కొలంబియా (Colombia) ప్రభుత్వం సంతాపం తె�
Delegations | భారత్ (India) కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమేగాక మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ (Pakistan) ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Congress | విదేశాల్లో ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ (Congress) నుంచి సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పంపిన లిస్ట్లో శ�
Shashi Tharoor | ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్తో భారత్ దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉగ్రవాదానికి, ఉగ్రవాదుల తయారీకి ఫ్యాక్టరీగా మారిన పాకిస్థాన్ అరాచకాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు సిద్ధమైం�
కాంగ్రెస్ నేత శశి థరూర్కు కేంద్రంలోని బీజేపీ పెద్ద పీట వేయనుంది. పాకిస్థాన్ ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన బృందాల్లో శశి థరూర్కు అగ్ర స్థానం కల్పించనున్నట్టు తెలిసింది.
PM Modi: కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒకే ఈవెంట్లో పాల్గొనడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిద్రలేని రాత్రులు గడిపినట్లు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. విజిన్జమ్ సీపోర్టు ప్రారంభోత�