Delegations | భారత్ (India) కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమేగాక మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ (Pakistan) ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.
Congress | విదేశాల్లో ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్ (Congress) నుంచి సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor) ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పంపిన లిస్ట్లో శ�
Shashi Tharoor | ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్తో భారత్ దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉగ్రవాదానికి, ఉగ్రవాదుల తయారీకి ఫ్యాక్టరీగా మారిన పాకిస్థాన్ అరాచకాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు సిద్ధమైం�
కాంగ్రెస్ నేత శశి థరూర్కు కేంద్రంలోని బీజేపీ పెద్ద పీట వేయనుంది. పాకిస్థాన్ ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన బృందాల్లో శశి థరూర్కు అగ్ర స్థానం కల్పించనున్నట్టు తెలిసింది.
PM Modi: కేరళ సీఎం విజయన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఒకే ఈవెంట్లో పాల్గొనడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిద్రలేని రాత్రులు గడిపినట్లు అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. విజిన్జమ్ సీపోర్టు ప్రారంభోత�
Shashi Tharoor | ‘కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి శశిథరూర్ (Shashi Tharoor) సేవలు అక్కర్లేకపోతే.. అతడు చేసుకోవడానికి ఇంకా ఇతర పనులు చాలా ఉన్నాయి’ అని ఆ పార్టీ సీనియర్ నేత (Senior leader) శశిథరూర్ హైకమాండ్ (High Command) కు సందేశం పంపారు.
Shashi Tharoor | నిరుద్యోగుల (Unemployees) కు ఈ జీరో పన్ను (Zero tax) తో కలిగే ప్రయోజనం ఏమిటని శశిథరూర్ ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 75 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, ద్రవ్యోల్బం ఊసు ఎత్తలేదెంద
Shashi Tharoor | మహారాష్ట్రలోని అధికార బీజేపీకి చెందిన మంత్రి నితేష్ రాణే ‘ఈవీఎం’పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమని తెలిపారు. ఒక సమాజం లేదా కులాన్ని ఇలా ఆ�
Shashi Tharoor | అమెరికా ప్రధాని మోదీని, వ్యాపారవేత్త గౌతమ్ అదానీని లక్ష్యంగా చేసుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు.
Shashi Tharoor | కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అసాధారణ అనుభూతిని పొందారు. బుధవారం ఉదయం గార్డెన్లో కూర్చొన్న ఆయన ఒడిలోకి ఒక కోతి చేరింది. సిబ్బంది ఇచ్చిన అరిటిపండ్లు తిన్నది. ఆ తర్వాత శశి థరూర్ ఒడిలో ఆ కోతి సేదతీరింద�
Shashi Tharoor | రాజధానిలో గాలి కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor ) స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని రాజధాని నగరంగా కొనసాగించాలా..? అంట�