ముంబై : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు శరద్ పవార్ ఆసక్తిగా లేరని ఎన్సీపీ సీనియర్ నేత తెలిపారు. ఎన్నికల్లో పవార్కు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీ�
ముంబై : మహారాష్ట్రలో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎంవీఏ కూటమి మూడు, విపక్ష బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. క్రమంలో ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ �
న్సీపీ అధినేత శరద్ పవార్పై వివాదాస్పద వ్యా ఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ చెంప చెళ్లుమనిపించాడు ఓ ఎన్సీపీ కార్యకర్త
ముంబై: మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ను అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బీజేపీ నేత చెంపపై ఆ పార్టీ కార్యకర్త కొట్టాడు. మహారాష్ట్ర బీజేపీ అధికార
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలను పరిష్కరించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 శాతం విఫలమైందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. ‘అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని 2014�
లౌడ్ స్పీకర్ల అంశం మహారాష్ట్రను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో మహా వికాస్ అగాఢీ బుధవారం ఓ కీలక సమావేశం నిర్వహించింది. ఈ కీలక సమావేశానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచ�
దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రజల దృష్టి మరల్చేందుకే లౌడ్స్పీకర్లు, బుల్డోజర్ల అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ దుయ్యబట్టారు.
బీజేపీని విమర్శిస్తే ఈడీ సోదాలు జరుగుతాయి. కేంద్రాన్ని ప్రశ్నిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది. ప్రభుత్వ పెద్దల లొసుగులను బయటపెడితే లేని కేసు పుట్టుకొస్తుంది. బీరకాయ పీచు చందంగా ఎప్పుడో జరిగిన, అందరూ మర్చ�
కేంద్రాన్ని ప్రశ్నిస్తే, వ్యతిరేకంగా మాట్లాడితే ఈడీ దాడులు చేయిస్తారా.. ఆస్తులను జప్తు చేస్తారా.. అని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.