మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా మలుపు తీసుకున్నాయి. ఇన్ని రోజుల పాటు బీజేపీ వర్సెస్ మహా ఘట్ బంధన్గా ఉన్న రాజకీయాలు.. ఇప్పుడు ఎన్సీపీ అధినేత పవార్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయాయి. ఇద్దరూ ఒక�
దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన ఓ మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన్ను రాజీనామా చేయిస్తారా? ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే
పంజాబ్ ఫలితాలు, మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటమిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పంజాబ్ ప్రజలకు ఏమాత్రం న�
బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మరోసారి నిప్పులు చెరిగారు. ‘25 ఏండ్లు మేం పాముకు పాలుపోసి పెంచాం. ఇప్పుడది మాపైనే బుస కొడుతున్నది. ఆ పామును ఎలా తొక్కేయాలో మాకు బాగా తెలుసు. మాప
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ వ్యవహారంపైనే వ�
ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. అక్రమ నగదు లావాదేవీల ని�
దేశం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశాన్ని అధోగతిపాలు చేస్తూ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి పూరించిన సమర శంఖానాదం దేశమంతా ప్రతిధ్వనిస్తున్నద
వివక్షాపూరిత పరిపాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సరారుపై ఉమ్మడిగా పోరాడుతాం. రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భావసారూప్య పార్టీలన్నింటితో కలిసి గట్టిగా పోరాడాలని నిర్ణ�
అపశకున పక్షుల నోళ్లు మూయించేలా, సందేహరాయుళ్లకు సమాధానమిచ్చేలా, బీజేపీ జాతీయ నేతలకు గుబులు పుట్టించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం చేపట్టిన ముంబై టూర్ ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమైంది
ముంబై : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముంబై పర్యటన విజయవంతంగా ముగిసింది. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో వేర్వ
ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలో సమావేశమయ్యారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా పవార్ నివాసానికి వెళ్లారు. శర�
హైదరాబాద్: బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో సీఎ�
CM KCR | కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్నారు.