ముంబై, జూలై 1: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే విపక్షాలపై బీజేపీ కక్ష సాధింపులను మొదలుపెట్టింది. ఎంవీఏలో కీలక భాగస్వామిగా ఉన్న
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను నిలదీశారు. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను బీజేపీ నేత, కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బెదిరిస్�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు మహావికాస్ అఘాది కూటమి ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగుర వేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యే డిమాండ్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొ
ముంబై: తిరుగుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే, కొందరు పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం రాత్రి ఆకస్మాత్తుగా ముంబై నుంచి గుజరాత్లోని సూరత్కు విమానంలో వెళ్లారు. అనంతరం అస్సాంలోని గౌహతికి వెళ్ల�
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవటానికి ప్రతిపక్షాల వ్యూహంలో నెలకొన్న లోపమే కారణమని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
శ్రీనగర్, జూన్ 18: రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి, గెలిపించుకొని తమ ఐక్యత చాటాలనుకొంటున్న విపక్షాలకు ఆ అభ్యర్థి దొరకడమే గగనమైపోయింది. రాష్ట్రపతి అభ్యర్థి రేసు న
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఓ కమిటీని ఏర్పాటు చేశాయి. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, �
ముంబై : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు శరద్ పవార్ ఆసక్తిగా లేరని ఎన్సీపీ సీనియర్ నేత తెలిపారు. ఎన్నికల్లో పవార్కు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీ�
ముంబై : మహారాష్ట్రలో రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎంవీఏ కూటమి మూడు, విపక్ష బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందాయి. క్రమంలో ఎన్నికల ఫలితాలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ �