Border issue | మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాజుకున్న సరిహద్దు వివాదంపై సీనియర్ రాజకీయ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్
Sharad Pawar | మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్పై గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ నేత శరద్ పవర్ మండిపడ్డారు. గవర్నర్ అన్ని హద్దులు దాటిపోయారని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రకు చేరుకోగానే యాత్రకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్వాగతం పలుకుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడమే కేంద్రం ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నట్టు అనిపిస్తున్నదని ఎన్సీపీ చీఫ్ శరద్పవార్ విమర్శించారు. ప్రతిపక్ష నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ దాడులను �
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధినేత శరద్ పవార్ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడమే కేంద్రం పెద్ద ప్రాజెక్టుగా కనిపిస్తోందని విమర్�
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పి ఆత్మహత్య చేసుకున్న రైతు వ్యవహారం మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ పెద్దలకూ దీని సెగ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమైందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్పవార్ విమర్శించారు. చిన్నపార్టీలను అధి�
ముంబై: ప్రాంతీయ మిత్రులను బీజేపీ క్రమంగా అంతం చేస్తున్నదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ విమర్శించారు. బీజేపీ వంటి భావజాలంతో నడిచే పార్టీ మాత్రమే భవిష్యత్తులో మనుగడ సాగిస్తుందంటూ ఆ పార్టీ జాతీయ అధ్య�