రాజీనామాపై ఎన్సీపీ మాజీ చీఫ్ శరద్ పవార్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తున్నది. అధ్యక్ష పదవికి మంగళవారం ఆయన రాజీనామా చేయగా, కొనసాగాలని పార్టీలో మెజారిటీ వర్గం ఒత్తిడి తెచ్చింది.
ఎన్సీపీ నాయకురాలు, శరద్ పవార్ కూతురు సుప్రియా సూలె 13 రోజుల క్రితం చెప్పిన రెండు రాజకీయ భూకంపాల్లో ఒకటి మంగళవారం సంభవించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్�
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం ఆ పార్టీ క్యాడర్లో కలకలం రేపింది. శరద్ పవార్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన మద్
Sharad Pawar | రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను NCP చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయి�
మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి భవిష్యత్తుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్
చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎంవీఏ కూటమి భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదని
అన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం ఆయన �
Sharad Pawar | మహారాష్ట్ర సీనియర్ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మహా వికాస్
అఘాడీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ఉంటుందా? లేదా? అనేది
తెలియదన్నారు. ఆయన �
శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో లుకలుకలు తీవ్రమైనట్లు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని వీడనున్నారనే వార్తలు గతకొన�
Sanjay Raut | శరద్ పవార్ తర్వాత ఎన్సీపీలో కీలకమైన ఆయన మేనల్లుడు అజిత్ పవార్, బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయాన్ని శరద్ పవార్కు కూడా ఆయన తెలియజేసినట్లు సమాచారం. అలాగే ముంబైకి వ�
Karnataka assembly elections | మరాఠీ జనాభా అధికంగా ఉన్న మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తున్నది. అలాగే మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని యోచి�
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గురువారం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఐక్యత దిశగా వీరి మధ్య చర్చలు జరిగాయి. బు
Sharad Pawar | లోక్సభ ఎన్నికల కోణంలో కర్ణాటక ఎన్నికలను చూడకూడదని శరద్ పవార్ అన్నారు. రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వేరుగా ఉంటాయని, ఇది వేరే గేమ్ అని తెలిపారు. తన అంచనా ప్రకారం కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలుస�
తొమ్మిదేండ్ల పాలనలో ఊహించని అభివృద్ధి సాధించామని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జోస్యం చెప్పారు. వ్యవసాయరంగంలో వనపర్తిని దేశ�