Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ (Ajit Pawar ) తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంప
Sharad Pawar | అజిత్ పవార్ తిరుగుబాటు ఆయన వ్యక్తిగత నిర్ణయమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. ఈ తిరుగుబాటును తమ పార్టీ ఆమోదించడం లేదని చెప్పారు. అయితే మంత్రులుగా చేరిన
Ajith Pawar | మహారాష్ట్రకు చెందిన సీనియర్ పొలిటీషియన్, ఎన్సీపీ అధినేత శరద్పవార్ సోదరుడి కుమారుడు అజిత్పవార్ 2019 నవంబర్ నుంచి ఇప్పటివరకు గడిచిన మూడున్నరేండ్లలో మూడుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి చే�
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై (Devendra Fadnavis) ఎన్సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫడ్నవీస్ మెదడులో నుంచి పుట్టిన ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నాగ్పూర్-ముంబై సమృద్ధి మహా�
Opposition Meet | జూలై 13, 14న కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాల తదుపరి సమావేశం (opposition meeting) జరుగుతుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు. ఈ నెల 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన వ�
మహా మార్పు మొదలైంది.. ఆ మార్పు దేశమంతా విస్తరిస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో ప్రబల శక్తిగా ఎదుగుతున్నది. తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఉద్యమ కాలం�
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)కు ఇటీవల హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్ ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపులపై ఆయన కుమార్తె సుప్రియా సూలే (Supriya Sule) �
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కీలక నేత, మేనల్లుడు అజిత్ పవార్కు పార్టీలో ఉన్నత పదవి ఎందుకివ్వలేదన్న దానిపై ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) వివరణ ఇచ్చారు. ఆయన ఇప్పటికే పార్టీలో చాలా �
Sharad Pawar | మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) శనివారం కీలక ప్రకటన చేశారు. తన కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, పార్టీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ను ఎన్సీపీ �
Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar)కు బెదిరింపులు వచ్చాయి. పవార్ను చంపేస్తామంటూ (Death Threat) కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు.
సోషల్మీడియాలో వెలువడుతున్న పోస్టులు మహారాష్ట్రలో రెండు వర్గాల మధ్య మతచిచ్చును రేపుతున్నాయి. మొన్న అహ్మద్నగర్..నేడు కొల్హాపూర్లో రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగాయి.