ఢిల్లీ క్యాపిటల్స్ కీలక వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మేగ్ లానింగ్ (70) బౌల్డ్ అయింది. వరుసగా రెండో అర్ధ శతకం బాదిన ఆమె రాజేశ్వరి గైక్వాడ్ ఓవర్లో తొలి బంతికి ఫోర్ బాదిన లానింగ్ రెండో బంతికి ఔటయ్యిం�
ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ షఫాలీ వర్మ (17) ఔట్ అయింది. మెక్గ్రాత్ ఓవర్లో షఫాలీ ఇచ్చిన క్యాచ్ను కిరణ్ నవ్గిరే అందుకుంది. దాంతో, 67 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ పడింద�
తొలి మ్యాచ్లో వీర బాదుడు బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు రెండో మ్యాచ్లోనూ ధాటిగా ఆడుతున్నారు. షఫాలీ వర్మ (17), మేగ్ లానింగ్ (43) వరుసగా బౌండరీలో కొడుతున్నారు. ఆరు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట
మహిళల ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్లో యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన యూపీ ఫీల్డింగ్ తీసుకుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన ఇరుజట్లు ఈ మ్యాచ్లో విజయంపై కన్నే�
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
షఫాలీ ఫ్యామిలీలో అంతా క్రికెట్ అభిమానులే. ఆమె తల్లిదండ్రులు, తమ్ముడు, అన్న, చెల్లి.. క్రికెట్ను శ్వాసిస్తారు. తండ్రి సంజీవ్ వర్మకు జువెలరీ దుకాణం ఉంది. నిజానికి, బాల్యంలో ఆయనకు క్రికెటర్ కావాలనే కోరిక �
అండర్-19 టీ20 మహిళల కెప్టెన్ షఫాలీ వర్మ భావోధ్వేగానికి గురయ్యారు. ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
అండర్-19 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నందుకు జట్టంతా ఎంతో ఉత్సాహంతో ఉందని భారత జట్టు కెప్టెన్ షెఫాలీ వర్మ తెలిపింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో టీమిండియా, ఇంగ్లండ్తో తలపడనుంది.
వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిర�
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది.
womens Asia Cup:బంగ్లాదేశ్లో జరుగుతున్న మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లోకి ఇండియా జట్టు ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 74 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. ఆసియా కప్ ఫైనల్లోకి మహ�
నేడు రెండో వన్డే ఉ. 10 నుంచి.. పల్లెకెలె: తొలి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో సిరీస్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీ
ఫుణె: మహిళల టీ20 చాలెంజ్లో వెలాసిటీ జట్టు అదరగొట్టింది. మంగళవారం జరిగిన పోరులో దీప్తి శర్మ సారథ్యంలోని వెలాసిటీ జట్టు 7 వికెట్ల తేడాతో సూపర్ నోవాస్పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నోవాస్.. 20 ఓవ