బీఆర్ఎస్ అంటేనే అభి వృద్ధి అని.. కాంగ్రెస్ అంటే అబద్ధమని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అబద్ధాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడో చూపాలని కాంగ్రెస్ ప్ర భుత్వానికి,
Shadnagar | అబద్దాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు.
BRS | అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మరిచి ప్రతిపక్ష నేతల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ షాద్నగర్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎక్కడ�
షాద్నగర్లో (Shadnagar) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్�
Shadnagar | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆధ్యాత్మివేత్త అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలో గిరిజనుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ�
Shadnagar | అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఫరూఖ్నగర్ మండలానికి సంబంధించిన లద్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాద�
Congress Party | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం రసాభసగా ముగిసింది.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు (kothur) మండలం విషాదం చోటుచేసుకున్నది. చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు చెరువులో గల్లంతయ్యాడు. మెల్లగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీ తాండాకు చెందిన రాజు భోగ్య.. కొత్తూరు సమీపంలోని
Woman | ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్స్ను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి (Chatanpally) రైల్వేగేట్ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఆదివారం (6 నుంచి 9వ తేదీ వరకు) వరకు నాలుగు రోజులపాటు రాకపోకలు నిలిపివేయినట్లు రైల్వే అధికారులు త
Fire Accident | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్�
జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉర్సు చివరి రోజు మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్