Shadnagar | గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గొప్ప ఆధ్యాత్మివేత్త అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలో గిరిజనుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ�
Shadnagar | అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఫరూఖ్నగర్ మండలానికి సంబంధించిన లద్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాద�
Congress Party | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరం రసాభసగా ముగిసింది.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు (kothur) మండలం విషాదం చోటుచేసుకున్నది. చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు చెరువులో గల్లంతయ్యాడు. మెల్లగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీ తాండాకు చెందిన రాజు భోగ్య.. కొత్తూరు సమీపంలోని
Woman | ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి బంగారు గొలుసులను దొంగిలిస్తున్న ఇద్దరు చైన్ స్నాచర్స్ను షాద్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి (Chatanpally) రైల్వేగేట్ వద్ద మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి ఆదివారం (6 నుంచి 9వ తేదీ వరకు) వరకు నాలుగు రోజులపాటు రాకపోకలు నిలిపివేయినట్లు రైల్వే అధికారులు త
Fire Accident | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్�
జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉర్సు చివరి రోజు మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్
వెలమ కులస్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై సొంత పార్టీలోని వెలమ నే తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ కులాన్నే అవమానిస్తావా అంటూ ఫైర్ అవుతున�
వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై వెలమ సంఘం నాయకులు భగ్గుమన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను
షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్పై వెలమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా పోల�