Fire Accident | రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని రాయికల్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీలో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్�
జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఉర్సు చివరి రోజు మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్
వెలమ కులస్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై సొంత పార్టీలోని వెలమ నే తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ కులాన్నే అవమానిస్తావా అంటూ ఫైర్ అవుతున�
వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యపై వెలమ సంఘం నాయకులు భగ్గుమన్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. పలుచోట్ల ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను
షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్పై వెలమ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయా పోల�
Shadnagar | రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులు ఎక్కడ చూసినా సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి.
Shadnagar | వర్షం నీటిలో పడి ఆరిఫ్ మన్సూర్(13 నెలల) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..బిహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో(Shadnagar) నివసిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజాద్రోహి పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ శాసన సభ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నిరసిస్త
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్లో (Shadnagar Incident) పోలీసులపై కేసు నమోదయింది. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై పోలీసులు కేసు నమ
Koppula Eshwar | షాద్నగర్లో దళిత మహిళతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళిత మహిళలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైందని ధ్వజమెత్తారు. నేరం ఒప్పుకోవాలంటూ మహిళ అని చూడ�
‘విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతల కంటే అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే షాద్నగర్ ఘటనలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారా?’ అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
ఇబ్బడిముబ్బడిగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.