Shadnagar | రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ బడులు ఎక్కడ చూసినా సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి.
Shadnagar | వర్షం నీటిలో పడి ఆరిఫ్ మన్సూర్(13 నెలల) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..బిహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో(Shadnagar) నివసిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజాద్రోహి పాలన కొనసాగుతున్నదని రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ శాసన సభ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును నిరసిస్త
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షాద్నగర్లో (Shadnagar Incident) పోలీసులపై కేసు నమోదయింది. దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వ్యవహారంలో డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై పోలీసులు కేసు నమ
Koppula Eshwar | షాద్నగర్లో దళిత మహిళతో పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దళిత మహిళలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైందని ధ్వజమెత్తారు. నేరం ఒప్పుకోవాలంటూ మహిళ అని చూడ�
‘విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతల కంటే అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే షాద్నగర్ ఘటనలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారా?’ అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది.
ఇబ్బడిముబ్బడిగా నేరాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Shadnagar | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్లాస్ పరిశ్రమలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించడం అత్యంత బాధాకరమ�
KCR | షాద్నగర్లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు కంపెనీలో జరిగిన పేలుడుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కు
Fire Accident | షాద్నగర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడడంతో కార్మికులు, సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.
షాద్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది.
నెహ్రూ జులాజికల్ పార్క్ను షాద్నగర్కు తరలిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్త వం లేదని తెలంగాణ వైల్డ్లైఫ్ చీఫ్ పీసీసీఎఫ్ మోహన్ పర్గేన్ స్పష్టంచేశారు.
హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ షాద్నగర్ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్ బ్లాక్కు తరలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 1980 నుంచి ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నా..2010లో అమలు చేస్తారని ప్రచారం జరిగినా అది�