పాలమూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ తన రాజకీయ వారసుడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా రూ.రెండు కోట్లు ఖర్చు చేసి కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీయించారు. ఏకంగా థియేటర్ను కొనుగోలు చేసి జనాలకు ఉచితంగా సినిమ
దేవీ నవరాత్రోత్సవాలు షాద్నగర్ పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్య ప్ప మందిరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలత్రిపురాసుందరీదే�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనం, డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించార�
బీసీలకు ధోకా కార్యక్రమానికి కాంగ్రెస్ మరోమారు సిద్ధమైంది. నిన్నమొన్నటి వరకు ‘బీసీ డిక్లరేషన్' ద్వారా బీసీలను అందలమెక్కిస్తామని గప్పాలు కొట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా కూర్చున్నార�
రంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న జిల్లా మరింత ప్రగతిని సాధించేలా రాష్ట్ర సర్కార్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కేబినెట్ �
షాద్నగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి గురువారం ప్రజల ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకుండా ఇంటి వద్దనే ఉన్నారు. కురుస్తున్న వర
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ (Shadnagar) పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో (Paints company) పేలుడు (Blast) సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించబోతున్నది. దక్షిణ ధృవంలోని అంటార్కిటికా కేంద్రంగా భారత్ చేస్తున్న ఉపగ్రహ పరిశోధనలకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్నగర్లో ఉన్న ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ �
మగబిడ్డపై ఉన్న మమకారంతో మధ్యవర్తి ద్వారా కొడుకును కొన్న దంపతులు.. కడుపుతీపి పట్టలేక తిరిగి బిడ్డ కోసం వచ్చిన ఓ అమ్మను బలిగొన్నారు. ఈ ఘటన మంగళవారం షాద్నగర్లో చోటుచేసుకున్నది. షాద్నగర్ ఏసీపీ కుషల్కర్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల జంగోనిగూడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జంగ బాల్రాజ్యాదవ్, కాంగ్ర
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.