CM KCR | షాద్నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడి వరకు మెట్రో వస్తే మీ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయని కేసీఆర్ అన్నారు. షాద్నగర్ నియోజక�
CM KCR | యాసంగి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధును తీసుకుంటూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప�
MLA Anjaiah Yadav | తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే భూముల ధరలు పడిపోతాయని నాడు తప్పుడు ప్రచారం చేశారు. కానీ, నేడు భూముల ధరలు ఎవరు ఊహించిన విధంగా పెరిగాయని బీఆర్ఎస్ షాద్నగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్(MLA Anjaiah Yadav) అన్�
నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
అక్టోబర్ 4వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితా తరువాత జిల్లాలో కొత్తగా 1,67,163 మంది ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 35,23,219కి చేరింది. ఇందులో పురుషులు 18,22,366 మంది ఉండగా, మహిళలు 16,99,600 మంది
పాలమూరుకు చెందిన ఓ మాజీ ఎంపీ తన రాజకీయ వారసుడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఏకంగా రూ.రెండు కోట్లు ఖర్చు చేసి కొడుకునే హీరోగా పెట్టి సినిమా తీయించారు. ఏకంగా థియేటర్ను కొనుగోలు చేసి జనాలకు ఉచితంగా సినిమ
దేవీ నవరాత్రోత్సవాలు షాద్నగర్ పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్య ప్ప మందిరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలత్రిపురాసుందరీదే�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొల్లూరులో నిర్మించిన మున్సిపల్ కార్యాలయ భవనం, డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించార�
బీసీలకు ధోకా కార్యక్రమానికి కాంగ్రెస్ మరోమారు సిద్ధమైంది. నిన్నమొన్నటి వరకు ‘బీసీ డిక్లరేషన్' ద్వారా బీసీలను అందలమెక్కిస్తామని గప్పాలు కొట్టిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు చడీచప్పుడు లేకుండా కూర్చున్నార�
రంగారెడ్డి జిల్లా ఇప్పటికే అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న జిల్లా మరింత ప్రగతిని సాధించేలా రాష్ట్ర సర్కార్ మెట్రో రైలు విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ఇందుకు కేబినెట్ �
షాద్నగర్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. రెండ్రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి గురువారం ప్రజల ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాకుండా ఇంటి వద్దనే ఉన్నారు. కురుస్తున్న వర
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ (Shadnagar) పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో (Paints company) పేలుడు (Blast) సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.