తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన ఘనత సాధించబోతున్నది. దక్షిణ ధృవంలోని అంటార్కిటికా కేంద్రంగా భారత్ చేస్తున్న ఉపగ్రహ పరిశోధనలకు ముఖ్య అనుసంధాన కేంద్రంగా షాద్నగర్లో ఉన్న ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ �
మగబిడ్డపై ఉన్న మమకారంతో మధ్యవర్తి ద్వారా కొడుకును కొన్న దంపతులు.. కడుపుతీపి పట్టలేక తిరిగి బిడ్డ కోసం వచ్చిన ఓ అమ్మను బలిగొన్నారు. ఈ ఘటన మంగళవారం షాద్నగర్లో చోటుచేసుకున్నది. షాద్నగర్ ఏసీపీ కుషల్కర్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల జంగోనిగూడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జంగ బాల్రాజ్యాదవ్, కాంగ్ర
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న శిబిరాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది.
షాద్నగర్ ప్రాంతం అభివృద్ధే ముఖ్యం తప్పా రాజకీయాలు తమకు అవసరం లేదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి సంపూర్ణ సహకారం ఉంటే మ�
అంధత్వ నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభి స్తున్నది. కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. నియో
దళిత బంధు పథకంతో అర్హులైన దళితులకు శాశ్వత ఉపాధి లభిస్తుందని మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్కు చెందిన మాస్క జగన్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన ఎర్టిగా కారును ఆదివ�
ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్)చైర్మన్లకు కొత్త ఏడాది సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురందించింది. ఇప్పటివరకు తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారికి ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందనున్నాయి. సంఘాల టర్�
Minor Girl | కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. కూతురిపై కన్నేశాడు. ఆమెను బాధ్యతగా పెంచి, భరోసా ఇవ్వాల్సినే నాన్నే.. బిడ్డ జీవితాన్ని నాశనం చేశాడు. భార్యను కోల్పోయిన అతను.. కుమార్తెపైనే
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి వైద్యులకు సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి పేద దళిత కుటుంబం ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని క్రిస్టియన్
ప్రతి పేదోడికీ సొంత ఇల్లు అనేది ఒక కల. దాని సాకారానికి తెలంగాణ ప్రభు త్వం రెండు పడకల ఇండ్లు కట్టిస్తామని ప్రకటించి.. ఇచ్చిన మాట ప్రకారం నగరాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బె�
ప్రజలకు మరింత చేరువై వ్యాధుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. షాద్నగర్ డివిజన్లోని అన్ని ప్రాథమిక కేంద్రాలలోని ఏఎన్ఎంలకు షాద