Shadnagar | షాద్నగర్ పట్టణంలోని శ్రీ గోదా సమేత లక్షీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ లక్షీనరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ (Veerlapally Shankar) అన్నారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాద�
Shadnagar | షాద్నగర్ మున్సిపాలిటీలో వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఆస్తి పన్ను చెల్లించే వారికి పన్ను వడ్డీ బకాయిలపై ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సునీతా రెడ్డి బుధవారం ప్రకటి�
Shadnagar | గుడుకు బానిసై కట్టుకున్న భార్యను అతి కిరాతంగా ఓ భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన ఫరూఖ్నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది.
Shadnagar | పచ్చదనం ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్ని, దీంతో పాడిపరిశ్రమలో ఎంతో అభివృద్ది సాధించవచ్చని, అంతేకాకుండా పచ్చదనం వల్ల స్వచ్చమైన అక్సిజన్ లభిస్తుందని, ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించవని, కాలుష్య ర�
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నించారు. మంగళవారం రాత్రి షాద్నగర్ మున్సిపాలిటీలోని ఫారూఖ్ నగర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు
Road Accident | ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో సుమారు 20 మందికి పైగా గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన ప్రైవేటు బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.
BRS Party | ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
బీఆర్ఎస్ అంటేనే అభి వృద్ధి అని.. కాంగ్రెస్ అంటే అబద్ధమని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. అబద్ధాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడడం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడో చూపాలని కాంగ్రెస్ ప్ర భుత్వానికి,
Shadnagar | అబద్దాలు చెప్పడం, ఇష్టానుసారంగా మాట్లాడటం తప్పా చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, స్థానిక కాంగ్రెస్ నాయకులకు సవాలు విసిరారు.
BRS | అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మరిచి ప్రతిపక్ష నేతల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ షాద్నగర్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎక్కడ�
షాద్నగర్లో (Shadnagar) పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్�