రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ (Thimmapur) సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున షాద్నగర్ వైపు నుంచి మామిడిపండ్ల లోడ్తో వస్తున్న లారీ తిమ్మాపూర్ వద్ద జాతీయ రహదారిపై అద�
KTR | బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసానిచ్చే కేటీఆర్, దేశం కాని దేశంలో గుండెపోటుతో మరణించిన కార్యకర్త మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో అండగా ని
Tenth Get together | నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన 1994-95 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఈదులపల్లిలోని ఓ రిసార్ట్లో ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంతో నిరుపేద కుటుంబాల సొంతింటి కళ సాకారం అవుతుందని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలంలోని వెంకమ్మగ
shad nagar | షాద్నగర్ టౌన్, మే 16: షాద్నగర్ పట్టణ శివారులోని డంపింగ్యార్డ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ప్రారంభించ�
గత బీఆర్ఎస్ హయాంలో వేసవిలో సైతం 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా అందించింది. దీంతో నాడు వ్యాపారస్తులకు, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు (Power Cuts) సమస్య ప్�
వేసవికాలం వచ్చిందంటే చాలు తాటిముంజలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎక్కడ ఏ ప్రాంతంలో చూసిన తాటిముంజల అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. వేసవి కాలంలో షాద్నగర్ పట్టణంలో విక్రయించే కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, శీతల
Shadnagar | ప్రారంభానికి అర్భాటాలు తప్పా, రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, పాలకులు ఘోరంగా విఫలమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దళారుల నుంచి రైతులను రక్షించాలని సూచిస్�
Shadnagar | షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మున్సిపాలిటీలోని 7, 8వ వార్డుల్లో సీసీ రోడ్డు, అంతర్గత మురుగుకాలువ నిర్మాణ పనులను శనివారం మున్సిపల్ కమిషనర్ సునీతా�
Papireddyguda | గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, గర్భిణీస్త్రీలు, బాలింతలకు విశిష్ఠ సేవలు అందజేస్తున్న అంగన్వాడీలకు పక్కా భవనాలు లేకపోవడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.