కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ దేశంలో 8వ పెద్ద రాష్ట్రం మన తెలంగాణ. ఉన్నత విద్యలో తెలంగాణ అత్యుత్తమ ప్రతిభను సాధిస్తున్నది. విద్యారంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నది.
తెలంగాణలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం పరిగిలోని ఎస్ గా�
ఇంటింటా సంక్షేమ సౌరభం వెల్లివిరు స్తున్నది. అన్ని వర్గాల బాగు కోసం పక్షపాతం లేకుండా పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ రైతు బాంధవు డయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున�
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో శుక్ర�
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
ఉమ్మడి పాలనలో ఆదరణకు నోచుకోని ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి కేవలం పదేళ్లలోనే ప్రజల ముందు సాక్షాత్కరిస్తోంది. మున్సిపాలిటీ తరహాలో గ్రామంలో ప్రభుత్�
మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అమలు జరగాలంటే.. ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాదీ సూచించారు. రంగారెడ్డి జిల్లా పర్యటనకు మంగళవారం హాజరైన షెహజ�
‘దశాబ్దాల ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక పల్లె ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి సీఎంగా కేసీఆర్ పగ్గాలు చేపట్టాక గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి.’ అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిర�
సామాజిక అసమానతలను తొలగించడానికి, సమసమాజ నిర్మాణానికి, అభివృద్ధి కోసం చేపట్టేవే సంస్కరణలు. అయితే సంస్కరణల ఫలాలు చాలా దేశాల్లో మిశ్రమ ఫలితాలనే అందించాయి. దేశ వ్యాప్తంగా 1991లో అమలుచేసిన ఆర్థిక సంస్కరణల వల్ల
పోరాడి సాధించుకున్న తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలు అడగకుండానే అనేక ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు.
గతంలో ఎన్నో కష్టాలను చూసిన ప్రజలు స్వరాష్ట్ర పాలనలో సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీగా �
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహుబలి అని, నియోజకవర్గ ప్రజలే నా బలగం మని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గస్థాయి సమావేశంలో తుంగతుర్తి మార్కెట్ స్థల�
హుస్సేన్సాగర్ ఒడ్డున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ (Ambedkar) 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జాతి గర్వించదగ్గ అంశమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి బాబాసా