అప్పట్లో ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే నిరుపేద తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బందిపడేవారు. అప్పులు చేసి బిడ్డను అత్తగారింటికి సాగనంపే పరిస్థితులు ఉండేవి. బిడ్డ పెండ్లి కోసం ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఆనాట�
ఇందూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆశీర్వదించాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా కోరారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాలులో బుధవారం నిర్వహించిన ది
బీఆర్ఎస్ పటాన్చెరు అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికే తమ మద్దతు అంటూ ఉప్పరి (సగర) సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఎమ్మెల్యే, రా
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) మహిళల పక్షపాతిగా మారింది. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో దూసుకుపోతున్న అతివల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్�
అమ్మాయి పెళ్లి భారం అనుకునే కుటుంబాలకు సీఎం కేసీఆర్ పెళ్లి కానుకతో ఆర్థిక భరోసా ఇస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ ఇంటికి పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు.
‘నాది అభివృద్ధి, సంక్షేమవాదం. ఆర్మూర్ నియోజకవర్గ డెవలప్మెంట్ నా సెంటిమెంట్. నా నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణదానికైనా సిద్ధం, సిద్ధుల గుట్ట శివయ్య సాక్షిగా చెబుతున్న జీవితాంతం మీకోసం జీతగాడిలా పని చేస�
జంట పట్టణాలతో విలసిల్లుతూ, సేద్యఖిల్లాగా పేరుగాంచిన కోరుట్ల నియోజకవర్గం ప్రగతి పథంలో పయనిస్తున్నది. సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో మగ్గిన ఈ ప్రాంతం, స్వరాష్ట్రంలో, జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వా�
జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల గడప గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరొన్నారు.
సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు వరంలాంటివని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అద్భుత పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్.. పేద కుటుంబాల్లో వెలుగులు నింపుత
అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. గడపగడపకూ ప్రగతి ఫలాలు అందుతున్నాయి. పట్టణ ప్రగతిలో భాగంగా కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాం. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, డబ
పదేండ్లు కాదు... నిరంతరం సీఎం కేసీఆర్ పాలన కావాలంటూ ప్రజలు నినదిస్తున్నారని పదేండ్లకాలంలో కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమైందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాకతో గజ్వేల్ రూపుర