తెలంగాణ కోసం గతంలో చాలామంది ఉద్యమించారు. కానీ ఆ కలను నిజం చేసి చూపింది కేసీఆర్ మాత్రమే. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అవహేళనలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తనపైకి ఎన్ని రాళ్లు విసిరినా వాటిని ఒడుపు�
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు.
సొంతజాగలో ఇండ్లు కట్టుకునే పేదలకు ఆర్థికసాయం చేసేందుకు నిధులు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో 6వేల మంది పేదలకు మేలు జరుగనున్నది. అదేవిధంగా జిల్లాలో దాదాపు రూ.130 కోట్ల రుణ మాఫీ చేయనుండగా, 45 వేల మంది రైతులక�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలో లిఖించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశంగా మన సొంతం అయిందని కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
నిరుపేదల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే సదుద్దేశంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలను అమలు చేస్తున్నారు. దీంతో పేద కుటుంబాల�
స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి దాకా అటు దేశంలో నూ, ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నో ప్రభుత్వాలు కొలువుదీరాయి. పదవీకాలం ముగిశాక మూటాముల్లె సర్దుకున్నాయి.
సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు బీజేపీ ఉచ్చులో పడొద్దని, తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకొంటున్నదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశా
ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 232 మందికి రూ.2.32 కోట్ల విలువైన