రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కా�
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు కల్పించి పెద్దపీట వేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కా
అనగనగా ఒక రాజు. ఆ రాజు తనకున్న ప్రజాదరణతో రాజ్యాధికారం చేపట్టి ఆ రాజ్యాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకుంటున్నారు. వారి బాధలను తెలుసుకొని వాటికి పరిష్కారాన్ని చూపుతూ
ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం 42వ డివిజన్లోని తెలంగాణ కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
సంక్షేమంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం ఆయన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు �
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
రాబోయే ఎన్నికల్లో పదికి పది సీట్లు బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని బావోజీతండా, మల్లేపల్లి, రాములుతండా, పరికల�
తెలంగాణ కోసం గతంలో చాలామంది ఉద్యమించారు. కానీ ఆ కలను నిజం చేసి చూపింది కేసీఆర్ మాత్రమే. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అవహేళనలు ఎదురైనా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. తనపైకి ఎన్ని రాళ్లు విసిరినా వాటిని ఒడుపు�
దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయరంగాల్లో రాష్ర్టాన్ని దిక్సూచిగా నిలుపుతున్నారు.