శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల
పరిగి : దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో 78మంది లబ్ధిదారులకు కళ
చాదర్ఘాట్ :రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద యువతుల కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్బలాల అన్నారు. సైదాబాద్ మండలం పరిధిలోని సలీంనగర్, అఫ్జల్ నగర
ఎదులాపురం : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందని చెప్పుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆదిలాబాద్ �
మియాపూర్ : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకుసాగు తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పల�
చాదర్ఘాట్:పేదింటి మహిళలకు షాదీముబారక్ ఒక వరంలాంటిదని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. ఎమ్మెల్యే బుధవారం తన కార్యాలయంలో మలక్పేట నియోజకవర్గం చార్మినార్ మండల పరిధిలో నివాసముండే 30 మంది మహిళల�
నకిరేకల్లో 134మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం దేశా నికి ఆదర్శమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కవాడిగూడ :దేశంలో ఎక్కడలేని విధంగా పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టి వారి అభివృద్దికి కృషి చేస్తున్నారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. నిరుపేదల ఆడబిడ్డల ప�