ప్రతి గ్రామంలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేర్చాల్సిన బాధ్యత అధికారులతోపాటు ప్రజాప్రతిధులపై ఉందని ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, తహసీల్దార్ మహేందర్ పేర్కొన్నారు.
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ పార్టీ హయాంలోనే సాధ్యమని ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్వాట్లో మిషన్ భగీరథ, పల్లె దవాఖానను ఎమ్మెల్యే జి ల్లా వైద్యాధికారి డీఎం�
సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా మారాయని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సంక్షేమ పథక�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�
పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామలా మారి పెళ్లి కానుక అందిస్తున్నారని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. శుక్రవారం పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలు డివిజన్లకు చెందిన 114 మంది కల్య�
చట్టప్రకారం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే స్పృహ నేటి తరంలో పెరుగుతున్నది. ముఖ్యంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాక పెండ్లిళ్ల రిజిస్ట్రేషన్లు భారీగా
– 56 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సికింద్రాబాద్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక�
ఉద్యోగాల ప్రకటనతో రాష్ట్రంలో ఆనందం రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీలేదు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడి హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ పార్టీదే అధికారం.. �
ఆమెకు అభయం.. సర్కారు గౌరవం నేటి నుంచి ఉమ్మడి జిల్లాలో ‘కేసీఆర్ మహిళా బంధు’సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల సన్నాహక సమావేశాలు తొలిరోజు పారిశుధ్�
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి స�