మహిళలకు విప్ బాల్క సుమన్ పిలుపు చెన్నూర్, ఫిబ్రవరి 24: సీఎం కేసీఆర్ అనేక సం క్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ఇక్కడి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేద ని టీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ�
బేగంపేట్ : నూతన సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర
మియాపూర్ : కరోనాతో విపత్కర పరిస్థితులు నెలకొన్నా…ప్రజారోగ్యాన్ని కాపాడుకుంటూనే మరోవైపు సంక్షేమాన్ని విజయవంతంగా ముందుకు సాగిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాబోయే రోజులలోనూ మరిన్�
బంజారాహిల్స్ : పేదప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు బస్తీలు, కాలనీల్లో సమస్యలు లేకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జూబ్లీహి�
బంజారాహిల్స్ : పేదింటి ఆడపిల్లలకు పెళ్లిచేయడానికి తల్లిదండ్రులు పడే కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో నుంచి వచ్చిందే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్ : పేదలకు అండగా నిలవడంతో పాటు వారికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తోందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. బంజారాహిల్స్�
అమీర్పేట్ : సంక్షేమ పథకాల అమలల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కళ్యాణలక్షి పథకం కింద అమీర్పేట్కు చెందిన 9 మంది, సనత్నగర్కు చెందిన 6 మంది లబ్ధ�
శంకర్పల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండలంలోని 70మంది లబ