ఖైరతాబాద్ : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసి పవిత్రమైన సభను ధ్వంసం చేసిన బీజేపీ కార్పొరేటర్లు, కార్య కర్తల చర్యలు హేయమైందని ఎమ్మెల్యే దానంనాగేందర్ అన్నారు. ఖైరతాబాద్లో కల్యాణలక్ష్మీ, షాదిము�
నేరడిగొండ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. బుధవారం నేరడిగొండలోని మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబా
తానూర్ : పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని అర్హులైన 86 మంది లబ్ధిదార�
బంజారాహిల్స్ : పేద ప్రజలు ఆనందంగా ఉంటే ప్రతిపక్ష పార్టీలు భరించలేకపోతున్నాయని, అందుకే సంక్షేమ పథకాలపై ఎప్పుడూ కుట్రలు చేస్తుంటాయని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అనారోగ్యంతో బాధ�
ఖమ్మం : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు �
సికింద్రాబాద్ : రాష్టాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశ�
మియాపూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేద యువతుల పెండ్లికి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయాన్ని అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ఈ పథకం ద్వారా పేదల ఇండ్లలో కల్యాణ కాంతులు నెలకొంటున్నాయని ప్రభుత్వ విప్ ఆరెక పూ�
ఎర్రగడ్డ : మహిళల భద్రత, సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం పలు పథకాలను విజయవంతంగా అమలుపరుస్తున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ కు చెందిన 27 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్
కవాడీగూడ : దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్ళకు ఆర్థిక సహాయం చేస్తున్నది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కుల మతాలతో సంబంధం లేకుండా క�
ఎరగడ్డ : బోరబండకు చెందిన 25 మంది మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంజూరుకాగా వాటిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్తో కలిసి లబ్దిదారులకు సోమవారం పంపిణీ చేశారు. సైట�
మణికొండ : రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ స్పష్టం చేశారు.సోమవారం గండిపేట్ మండల తాసీల్ధార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చె�
మర్పల్లి : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రెండు కండ్లల ఉన్నాయని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎంప�
శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల