MLA Padma Rao Goud | గత కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజల అవసరాలను గుర్తించి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ వంటి వివిధ పథకాలను ప్రవేశ పెట్టిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తెలిపారు.
భారత రాష్ట్ర సమితికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని రాష్ట్ర మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి డివిజన్కు చెందిన 200 మందిక�
పోరాడి రాష్ర్టాన్ని సాధించి అధికారం చేపట్టిన పదేండ్లలో అన్ని రంగాల అభివృద్ధిపాటు ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల�
Kalyanalakshmi | కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని రేవంత్ రెడ్డి సర్కార్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని క�
KCR govt | ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం ఛిన్నాభిన్నమై, దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నది. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ సంక్షేమరంగం కేసీఆర్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచింది.
తమను ఎన్నుకున్న ప్రజలకు చెప్పేందుకు, చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిసెంబర్ రెండవవారం నుంచి ఈ రెండున్నర మాసాల్లో కొన్ని అవకాశాలు లభించాయి. ఇంతలోనే ఏదేదో జరిగిపోవాలని ప్రజలేమీ ఆశించడం లేదు.
తనమీద నమ్మకంతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా వారి అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
MLA Sabitha Indra Reddy | మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ( KCR )ప్రవేశపెట్టిన షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు మహిళ కు వరం లాంటిదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి (MLA Sabitha Indra Reddy) అన్నారు.
Minister Sabita reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రానుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita reddy) అన్నారు.
తెలంగాణ ప్రశాంతంగా ఉండాలంటే అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని, కాంగ్రెసోళ్లను నమ్మి ఓటువేస్తే రాష్ట్రం ఆగం అవుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 25వ డివిజన్