60,412 పాయింట్లకు సెన్సెక్స్ ముంబై, సెప్టెంబర్ 27: స్టాక్ సూచీల రికార్డుల పరంపర కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ తొలిదశలో మరో కొత్త రికార్డుస్థాయి 60,412 పాయింట్ల వద్దకు చేరింది. రికార్డు �
స్టాక్ సూచీల సరికొత్త రికార్డు 31 సంవత్సరాల్లో 60 రెట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: భారత్ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమయ్యింది. బీఎస్ఈ సెన్సిటివ్ ఇండెక్స్ (సెన�
సెన్సెక్స్ | భారత స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. సూచీలు ఆల్టైం హైలో రికార్డవడంతో స్టాక్మార్కెట్ల చరిత్రలో మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతతోపాటు
958 పాయింట్లు అప్ 60,000కు చేరువలో సెన్సెక్స్ మూడు రోజుల విరామానంతరం స్టాక్ మార్కెట్లో తిరిగి గురువారం రికార్డులు హోరెత్తిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంత అధికంగా 958 పాయింట్లు ర్�
సెన్సెక్స్ 514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: అంతర్జాతీయ అమ్మకాల ఒత్తిడికి భారీ నష్టాల్ని చవిచూసిన భారత స్టాక్ సూచీలు.. మంగళవారం కోలుకున్నాయి. సెన్సెక్స్ 514 పాయింట్లు పెరిగి 59,005 పాయింట్ల వద్ద మ�
వివిధ కేంద్ర బ్యాంకులు ఉద్దీపన తగ్గిస్తాయన్న ఆందోళన చైనా రియల్టీ దిగ్గజం ఎవర్గ్రాండే దివాలా భయం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: పలు ప్రతికూల సంకేతాల నడుమ అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాలు జరుగుతున్న నేప
మరో 418 పాయింట్లు పెరిగిన సూచీ బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బ్యాంకింగ్ షేర్లు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో జోరుగా కొనుగోళ్లుసాగడంతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స
సెన్సెక్స్ 476 పాయింట్లు జంప్ ముంబై, సెప్టెంబర్ 15: కొద్దిరోజుల విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. టెలికం, ఆటో రంగాలకు కేంద్రం ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో బీ�
8 నెలల్లో సూచీ పరుగు48,000 నుంచి 58,000లకున్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ర్యాలీజరపడంతో స్టాక్ మార్కెట్ రికార్డు పరుగు శుక్రవారంసైతం కొనసాగింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్�
58,000 సమీపానికి సెన్సెక్స్ -514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక్కరోజు విరామానంతరం బుల్స్ తిరిగి జోరు చూపించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. ఈ సూచి 514 పాయింట్లు పెరిగి 57,853 �