ముంబై,జూన్ 30:గత రెండు రోజుల నుంచి నష్టాలను చవిచూస్తున్న సూచీలు బుధవారం సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేత�
ముంబై,జూన్ 29:సోమవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. అదే ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్లపై కనిపించింది. దీంతో ఇ�
ముంబై ,జూన్ 28: స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 103పాయింట్ల ఎగబాకి 53,029 వద్ద,నిఫ్టీ 26 పాయింట్ల లాభపడి 15,841వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు అప
ముంబై, జూన్ 25: గురువారం భారీలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, కొద్దిసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఊగిసలాడుతున్నాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 53వేల స్థాయిని తాకి క�
ముంబై ,జూన్ 24: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి
ముంబై ,జూన్ 23 : షేర్ల విలువ నిన్న భారీగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు అప్రమత్తంగా కలాడుతున్నాయి. మంగళవారం సెన్సెక్స్ 53వేల మార్కును దాటి కిందకు వచ్చింది. ఇవాళ ఊగి�
ముంబై ,జూన్ 23 : ఈరోజు స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు కదలాడుతున్నాయి. తొలుత ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల దిశగా పయనించి. వెంటనే డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు లాభపడి 52,501.48వద్ద.. నిఫ్టీ 0.01శాతం అ
ముంబై: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటం, వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుండటం మార్కెట్లకు కలిసి వస్తోంది. చరిత్రలో తొలిసారి మంగళవారం సెన్సెక్స్ 53 వేల మార్క్ను అందుకోవడం విశేషం. ఇక అంతర్
ముంబై,జూన్ 21: ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్యూఎల్, సన్ ఫార్మా మినహా మిగతా స్టాక్స్ న�
ముంబై, జూన్ 17: ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నిరాశే మిగిల్చాయి. మళ్లీ భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ ఏ దశలోను కోలుకోలేదు.సెన్సెక్స్ 170 పాయింట్
ముంబై,జూన్ 16: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నాలుగు సెషన్లుగా వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్