ఐదు రోజుల వరుస నష్టాలకు తెర మెరిసిన బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు సెన్సెక్స్ 367, నిఫ్టీ 129 పాయింట్లు వృద్ధి ముంబై, జనవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చాయి. వరుసగా ఐదు రోజులు నష్ట�
ముంబై: స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1600 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లు 2 శాతం పైగా పడిపోయాయి. స్టాక్మ�
మూడు రోజుల్లో 1,800 పాయింట్ల పతనం ముంబై, జనవరి 20: విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా విక్రయాలు జరుపుతున్న కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా మూడోరోజు పతనమయ్యింది. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 60,000 పాయి�
మరో 656 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ముంబై, జనవరి 19: ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలంకావడంతో దేశీ స్టాక్ సూచీలు వరుసగా రెండోరోజు కుదేలయ్యాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 656 పాయింట్లు పతనమై 60,099 పాయింట
ముంబై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు ఊగిసలాడుతున్నాయి.పెట్టుబడిదారులు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోలు చేయడంతో స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య కదలాడుతున్నాయి. ప్రారంభ సెషన్ లో బీఎస్ఈ సె
ముంబై, జనవరి 18: కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్లో జరుగుతున్న బడ్జెట్ ముందస్తు ర్యాలీకి మంగళవారం సడన్ బ్రేక్ పడింది. ప్రపంచ మార్కెట్లు క్షీణించిన ప్రభావంతో చివరి గంటలో దేశీ స్టాక్ సూచీలు అమ్మకాల ఒత్�
ముంబై, జనవరి 11: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుతో సెన్సెక్స్ 60,500 పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో 60,689 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షే�
ముంబై : నిన్న లాభాల జోరు కనబరిచిన దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రారంభ సెషన్ ల
18 వేలు అధిగమించిన నిఫ్టీ ముంబై, జనవరి 10: స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాలతో కళకళలాడాయి. నూతన సంవత్సరంలో భారీగా లాభపడ్డ సూచీ అదే జోరును సోమవారం కూడా కొనసాగించింది. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో �
ముంబై :ఈ రోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 60,071 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 100 పాయింట్లు లాభంతో 17,913 పాయిట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, అంతర్జాతీయ మా
గత వారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో ర్యాలీతో నిఫ్టీ 458 పాయింట్లు పెరిగింది. అయితే ఇది తక్కువ వాల్యూమ్స్తో జరగడం, గురువారం నష్టపోయినా వాల్యూమ్స్ గరిష్ఠంగా ఉండటం.. ఈ ర్యాలీపై కొన్ని సందేహాలు వ్�
ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కే�