స్టాక్ మార్కెట్లో వరుసగా నాలుగు రోజుల్నుంచి చవిచూస్తున్న భారీ నష్టాలకు మంగళవారం బ్రేక్పడింది. రష్యా-ఉక్రయిన్ యుద్ధ సంక్షోభం కొనసాగుతున్నా, ఇటీవల తీవ్రంగా తగ్గిన ఐటీ, ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు
మార్కెట్పల్స్ గత వారం మార్కెట్ కరెక్షన్ ఊహించిన రీతిలోనే జరిగింది. ప్రధాన సూచీ నిఫ్టీ 413 పాయింట్లు లేదా 2.48 శాతం మేర కరెక్షన్కు గురైంది. సెన్సెక్స్ కూడా 2.7 శాతం నష్టపోయింది. మెటల్ ఇండెక్స్ 7 శాతం, ఎనర్
సెన్సెక్స్ 2,702, నిఫ్టీ 815 పాయింట్లు పతనం కమ్ముకున్న రష్యా-ఉక్రెయిన్ భయాలు రూ.13.44 లక్షల కోట్లు ఆవిరి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర.. స్టాక్ మార్కెట్ల ఉసురు తీసింది. మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకోవ
ముంబై : రష్యా – ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధంతో గురువారం భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. దీనికి తోడు క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరానికి గురి చేశాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ప�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయాలు మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లను వెంటాడాయి. ఉదయం ఆరంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. భారీ నష్టాలకు గురైయ్యాయి.
1,736 పాయింట్లు అధికమైన సూచీ ముంబై, ఫిబ్రవరి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు సద్దుమణిగే అవకాశాలు ఉండటం సూచీలను లాభాలవైపు నడిపించాయి. ఇంధన, ఆ
మార్కెట్లకు అమెరికా సెగ 231 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ పతనమయ్యింది. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి పెరగడంతో ఆ దేశపు కేంద�
వరుస నష్టాల నుంచి మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. మూడు రోజులుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సూచీలు.. ఎట్టకేలకు కొనుగోళ్ల మద్దతును అందుకున్నాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన �
ముంబై, ఫిబ్రవరి 1: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో మౌలిక రంగానికి అత్యధికంగా నిధులను కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం మదుపరుల్ల
ఆర్థిక సర్వేతో సూచీల్లో దూకుడు ముంబై, జనవరి 31: ఆర్థిక సర్వే దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో దేశ వృద్ధిరేటు రెండంకెల స్థాయికి చేరుకోనున్నదని ఆర్�
న్యూఢిల్లీ, జనవరి 28: పన్నెండు మంది బీజేపీ ఎమ్మెల్యేలను మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జూలై 2021 సమావేశాల వరకే వారిపై చర్యలను తీసుకోవాలని, సెషన్ను దాట