మరో 418 పాయింట్లు పెరిగిన సూచీ బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: బ్యాంకింగ్ షేర్లు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో జోరుగా కొనుగోళ్లుసాగడంతో గురువారం బీఎస్ఈ సెన్సెక్స
సెన్సెక్స్ 476 పాయింట్లు జంప్ ముంబై, సెప్టెంబర్ 15: కొద్దిరోజుల విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. టెలికం, ఆటో రంగాలకు కేంద్రం ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో బీ�
8 నెలల్లో సూచీ పరుగు48,000 నుంచి 58,000లకున్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: హెవీవెయిట్ షేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ర్యాలీజరపడంతో స్టాక్ మార్కెట్ రికార్డు పరుగు శుక్రవారంసైతం కొనసాగింది. దాంతో బీఎస్ఈ సెన్సెక్�
58,000 సమీపానికి సెన్సెక్స్ -514 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఒక్కరోజు విరామానంతరం బుల్స్ తిరిగి జోరు చూపించారు. బీఎస్ఈ సెన్సెక్స్ 58,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. ఈ సూచి 514 పాయింట్లు పెరిగి 57,853 �
ముంబై, ఆగస్టు 30: బుల్ జోరు కొనసాగుతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ స
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన బెంచ్ మార్క్ సూచీలు 1 శాతానికి పైగా లాభపడ్డాయి. అంతర్జాతీయ సానుకూల పవనాలు, రూపాయి బలపడటం, ఎఫ్డీఐల వెల్లువ
ముంబై, ఆగస్టు 26: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డుల పరంపర కొనసాగుతున్నది. ఇంట్రాడేలో రికార్డు స్థాయికి దూసుకుపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ వరుసగా రెండోరోజు ఫ్లాట్గా ముగిశాయి. నెలవారీ డెరివేటీ
400 పాయింట్ల ర్యాలీ న్యూఢిల్లీ, ఆగస్టు 24: కొద్దిరోజుల క్రితం వరుసగా కొత్త రికార్డుల్ని సృష్టించి, హఠాత్తుగా వెనక్కుతగ్గిన స్టాక్ మార్కెట్ తిరిగి రికార్డుల బాటను పట్టింది. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 400 �
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, ఆగస్టు 20: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. అంతర్జాతీయంగా డెల్లా కేసులు పెరుగుతుండటంతోపాటు అమెరికా ఫెడరల్ వడ్డీరేట్లను పెంచబోతున్నదని వస్�
తొలిసారి 56వేల స్థాయికి ఎగిసిన సెన్సెక్స్ మదుపరుల అమ్మకాల ఒత్తిడితో ఆఖర్లో నష్టాలు ముంబై, ఆగస్టు 18: దేశీయ స్టాక్ మార్కెట్ల రికార్డు పరుగులకు బ్రేక్ పడింది. వరుసగా నాలుగు రోజులుగా దూసుకుపోయిన సూచీలు.. బు