ముంబై, డిసెంబర్ 3: దేశీయ స్టాక్ మార్కెట్లపై మరోసారి కరోనా వైరస్ పంజావిసిరింది. వరుసగా రెండు రోజులుగా భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లపై ఒమిక్రాన్ పిడుగు పడింది. ఈ నూతన వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించ�
సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్ ముంబై, డిసెంబర్ 2: ఒమిక్రాన్ భయాలు కొనసాగుతున్నా, అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా ఉన్నా వరుసగా రెండో రోజు స్థానిక ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరపడంతో స్టాక్ సూచీలు భా
సెన్సెక్స్ 620 పాయింట్లు అప్ l184 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, డిసెంబర్ 1: ఒమిక్రాన్ భయాలతో ఇటీవల వరుస పతనాల్ని చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం కొంతవరకూ రికవరీ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 620 పాయింట్ల ల�
2022 థీమ్ క్లీన్ ఎనర్జీ డిజిటలైజేషన్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ అన్నీ బాగుంటే వచ్చే ఏడాదే ఈ స్థాయికి మోర్గాన్ స్టాన్లీ అంచనా న్యూఢిల్లీ, నవంబర్ 19: కార్పొరేట్ల లాభాల్లో నూతన వృద్ధి కారణంగా సమీప భవిష్యత్�
ముంబై, నవంబర్ 17: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగానికి సంబంధించిన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో మదుపరులు అమ్మకాలకు పోటెత్త
ముంబై, నవంబర్ 11: ఒకవైపు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం ఒత్తిడులు, మరోవైపు విదేశీ ఫండ్స్ అమ్మకాలతో భారత స్టాక్ సూచీలు వరుసగా మూడో రోజూ తగ్గాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 433 పాయింట్ల క్షీణతతో 59,920 పాయింట్ల వద్�
స్వల్పంగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, నవంబర్ 9: తీవ్ర ఊగిసలాటలో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలు వచ్చినప్పటికీ దేశీయంగా ఎలాంటి అన�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 60,522 వద్ద నష్టాలతో.. నిఫ్టీ 6 పాయింట్లు స్వల్ప లాభంతో 18,074 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 832 పాయింట్లు వృద్ధి 258 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ ముంబై, నవంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అమ్మకాల
ఊహించినట్టుగానే గత వారం మార్కెట్ మరింత పతనమైంది. చివరి మూడు రోజుల్లోనే ప్రధాన సూచీ నిఫ్టీ దాదాపు 600 పాయింట్లకుపైగా దిద్దుబాటుకు గురైంది. గురువారం 300 పాయింట్లకుపైగా క్షీణించడంతో మార్కెట్ నష్టాలు మరింత �
సెన్సెక్స్ 1159 పాయింట్లు డౌన్ 354 పాయింట్లు పడిన నిఫ్టీ ముంబై, అక్టోబర్ 28: ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోతున్నాయి. వరుస నష్టాలతో భీతిల్లిన మదుపరులపై గురువారం
ముంబై, అక్టోబర్ 19: ఏడు రోజుల ర్యాలీకి మంగళవారం చిన్న బ్రేక్ పడింది. ట్రేడింగ్ తొలిదశలో బీఎస్ఈ సెన్సెక్స్ 62,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించి 62,245 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. అటుతర్వాత ఇన
460 పాయింట్లు అప్ వెలుగులో బ్యాంకింగ్, ఐటీ షేర్లు ముంబై, అక్టోబర్ 18: బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు పరుగు కొనసాగుతోంది. 61,000 స్థాయిని దాటి ఒక ట్రేడింగ్ సెషన్ గడిచినంతనే 62,000 పాయింట్ల స్థాయిని సమీపించింది. సో�