స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దేశీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. క్రూడాయిల్ ధరలు 100 డాలర్ల దిగువకు పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. నిజానికి ఉదయం ఆరంభంలో సూచీలు లాభాల్లోనే మొదలయ్యాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 631.16 పాయింట్లు ఎగిసింది. ప్ర�
డాలర్ ఇండెక్స్, క్రూడ్ ధరలు క్రమేపీ దిగిరావడంతో ప్రపంచవ్యాప్తంగా గతవారం స్టాక్ మార్కెట్ల సానుకూలంగా ట్రేడయ్యాయి. దేశీయంగా రూపాయి విలువ అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గినప్పటికీ, అంతర్జాతీయ సంకేతాలకు అ�
భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
సెన్సెక్స్ 710, నిఫ్టీ 225పాయింట్లు పతనం ముంబై, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండు రోజులు లాభాల్లో కదలాడిన సూచీలు.. బుధవారం పడిపోయాయి. గత వారం మొత్తం కూడా క్షీణించి�
ఆరు రోజుల తర్వాత లాభపడ్డ సూచీలు సెన్సెక్స్ 237, నిఫ్టీ 57 పాయింట్ల లాభం ముంబై, జూన్ 20: స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. తీవ్ర ఊగిసలాటలో ట్రేడింగ్ జరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివ�
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడానికి ఫెడ్..వడ్డీ రేట్లను ఏకంగా 75 బేసిస్ పాయింట్లను (0.75 శాతం) పెంచడంతో పాటు ఈ ఏడాది మరింత ప�
సెన్సెక్స్ 1,457 నిఫ్టీ 427 ఫెడ్ రేటు భారీగా పెరుగుతుందన్న భయాలు న్యూఢిల్లీ, జూన్ 13: పలు ప్రతికూలాంశాల కారణంగా అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్ స్టాక్ సూచీలు కుప్పకూలాయి. అమెరికా ద్రవ్యోల్బణ
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా సోమవారం పతనమయ్యాయి. 1,475 పాయింట్లు కోల్పోయి 52,847 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 427 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,774 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప�
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు రక్షణాత్మక ధోరణిలోకి మదుపరులు సెన్సెక్స్ 1,017, నిఫ్టీ 276 పాయింట్లు పతనం ముంబై, జూన్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల స�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ్టి ట్రేడింగ్లో 214 పాయింట్లు క్షీణించి 54,892 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల నష్టంతో 16,356 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇవాళ ఆర్బీఐ రెపోరేటును పెంచుతూ నిర�