ముంబై, జనవరి 11: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు కూడా లాభాల్లో ముగిశాయి. ఐటీ, ఆర్థిక రంగ షేర్లకు లభించిన మద్దతుతో సెన్సెక్స్ 60,500 పాయింట్లను అధిగమించింది. ఇంట్రాడేలో 60,689 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన 30 షే�
ముంబై : నిన్న లాభాల జోరు కనబరిచిన దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులతోపాటు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు కాస్త వెనక్కి తగ్గారు. ప్రారంభ సెషన్ ల
18 వేలు అధిగమించిన నిఫ్టీ ముంబై, జనవరి 10: స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాలతో కళకళలాడాయి. నూతన సంవత్సరంలో భారీగా లాభపడ్డ సూచీ అదే జోరును సోమవారం కూడా కొనసాగించింది. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో �
ముంబై :ఈ రోజు ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 325 పాయింట్లు లాభపడి 60,071 వద్ద ట్రేడవుతున్నది. నిఫ్టీ 100 పాయింట్లు లాభంతో 17,913 పాయిట్ల వద్ద కొనసాగుతున్నది. ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా, అంతర్జాతీయ మా
గత వారం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్లో ర్యాలీతో నిఫ్టీ 458 పాయింట్లు పెరిగింది. అయితే ఇది తక్కువ వాల్యూమ్స్తో జరగడం, గురువారం నష్టపోయినా వాల్యూమ్స్ గరిష్ఠంగా ఉండటం.. ఈ ర్యాలీపై కొన్ని సందేహాలు వ్�
ముంబై : నిన్న నష్ఠాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సెషన్ లో 414 పాయింట్ల లాభంతో 60,016 వద్ద సెన్సెక్స్,125 పాయింట్లు లాభపడి 17,871 వద్ద నిఫ్టీ ట్రేడవుతున్నది. దేశంలో ఒమిక్రాన్ కే�
భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, జనవరి 6: స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. నూతన సంవత్సరంలో ఇప్పటి వరకు భారీగా పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. వడ్డ�
ముంబై : బుధవారం లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్మార్కెట్లు ఈరోజు నష్టాల బాటపట్టాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 495 పాయింట్ల నష్టంతో 59,734 వద్ద,నిఫ్టీ 144 పాయింట్ల నష్టంతో 17,781 వద్ద ట్రేడవుతున్నది. అంతర్జాతీయ స్టాక�
బ్యాంకింగ్, ఆర్థిక షేర్ల దన్నుతో దూసుకుపోయిన సూచీ ముంబై, జనవరి 5: నూతన సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ 2022లో వరుసగా నాలుగోరోజు భారీగా
ముంబై : గ్లోబల్ మార్కెట్స్ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ముందుకు , వెనకకు కదలాడుతున్నాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా,రిలయన్స్, ఇండస్ఇండ�
ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణంగా దేశీయ స్టాక్ మార్కె�
ఒమిక్రాన్ బేఖాతరు లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ న్యూఢిల్లీ, జనవరి 4: పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న స్టాక్ ర్యాలీకి అనుగుణంగా భారత్లో సైతం మంగళవ�
ముంబై: 2021 సంవత్సరంలో సరికొత్త రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్స్ నూతన సంవత్సరంలోనూ అదే ఒరవడిని కొనసాగిస్తున్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. పలు దేశాల్లో ఒమిక్రాన్ తోపాటు క�
సెన్సెక్స్ 460, నిఫ్టీ 150 పాయింట్లు వృద్ధి 2021లో 24% పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ముంబై, డిసెంబర్ 31: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారంతో ముగిసిన 2021 సంవత్సరానికి లాభాలతో వీడ్కోలు పలికాయి. ఉదయం ఆరంభం నుంచే సూచ�