ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,461.30 పాయింట్ల నష్టపోయి.. 52,792.23 వద్ద ముగిసింది. నిఫ్టీ 430.90 పాయింట్లు క్షీణించి 15,809.40 వద్ద ట్రేడింగ్ ముగిసింది. దాదాపు 838 షేర్లు లాభాల్లో ఉం�
భారీగా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు ముంబై, మే 17:స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. గడిచిన ఆరు రోజులుగా భారీ నష్టాలతో కొనసాగిన దేశీయ మార్కెట్లకు అంతర్జాతీయ మార్కెట్లు మంచి బూస్ట్నిచ్చాయి. మెటల్, ఎనర్�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 మంగళవారం 1.5శాతం లాభపడ్డాయి. బీఎస్ఎస్ సెన్సెక్స్ 700 పాయింట్లు పెరిగి 53.700కు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్చే
భారీ నష్టాల్లో దేశీయ సూచీలు సెన్సెక్స్ 1,158 పాయింట్లు డౌన్ ముంబై, మే 12: ద్రవ్యోల్బణం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కకావికలమయ్యాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికా ద్రవ్యోల్బణం
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లోనే ప్రారంభమైనా చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ 276 పాయింట్లు కో
అటు అమెరికా ఫెడ్, ఇటు భారత్ రిజర్వ్బ్యాంక్లు వడ్డీ రేట్లు పెంచడంతో పాటు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నట్టు సంకేతాలు వెలువరించడంతో స్టాక్ మార్కెట్ ముగిసిన వారంలో భారీ పతనాన్ని చవిచూసింది. ఎన
ముంబై : భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 30 షేర్ల సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి.. 55,702 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ ఐదు పాయింట్ల లాభంతో 16,683
ఆర్బీఐ నిర్ణయంతో అతలాకుతలం రెండు నెలల కనిష్ఠానికి సూచీలు సెన్సెక్స్ 1,300 పాయింట్ల పతనం న్యూఢిల్లీ, మే 4: రిజర్వ్బ్యాంక్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా హఠాత్తుగా రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటిం
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో ఇంట్రాడేలో ఏ దశలోనూ కోలుకోలేదు. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు స్టాక్ మార్కెట్లను తీవ్�