ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 714.53 పాయింట్లు కోల్పోయి 57,197.15, నిఫ్టీ 220.60 పాయింట్లు క్షీణించి 17,172 వద్ద ట్రేడింగ్ ముగిసింది. హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, సిప్లా, ఇం�
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర భారీ శ్రేణి షేర్లలో అమ్మకాల ఒత్తిడి.. ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరికి దారితీసింది.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 100కుపైగా చేరుకోవడంతో మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడింది. మరో వైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ప్రపంచ ఆ�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు తోడు రూపాయి కరెన్సీకి మరిన్ని చిల్లులు పడటం మార్కెట్ల పతనాన్ని శాసించాయి.
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సూచీ సెన్సెక్ 388 పాయింట్లు నష్టపోయి.. 58,576 పాయింట్ల వద్ద.. మరో వైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 145 పాయింట్లు కోల్పో�
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ 30 షేర్ల సెన్సెక్స్ సూచీ 839 పాయింట్ల లాభంతో 60వేల మార్క్ను చేరుకున్నది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ
కొత్త ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్ లాభాలతో స్వాగతం పలికింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలిరోజైన శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 59,000 పాయింట్ల కీలకస్థాయిని అధిగమించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడంతో గురువారంతో ముగిసిన 2021-22 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరంలో మదుపరుల సంపద భారీగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ గడిచిన ఏడాది
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలతో సమస్య త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పుంజుకున్నాయి. బ్లూచిప్ సంస్�
231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరుల�
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సే ంజ్ సూచీ సెన్సెక్స్ 1,047.28 పాయింట్లు లేదా 1.84 శాతం పుంజుకుని 57,863.93 వద్ద నిలిచింది.