దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్యాంకింగ్, చమురు, ఎఫ్ఎంసీజీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకోవడం లేదు. గురువారం నాటి భారీ నష్టాలు కొనసాగాయి. ఫలితంగా రెండు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.5.78 లక్షల కోట్లు కరిగిపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచడం, ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మున్ముందు మరిన్ని వడ్డింపులుంటాయని ప్రకటించడం.. మార్కెట్�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు నష్టపోయాయి. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను మరో 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం, ఈ ఏడాది వృద్ధి అంచనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో మదుపరు�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. గత ఎనిమిది సెషన్లలో రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ నష్టాల్లోకి జారుకున్నది.
Stock Market | దేశీయ బెంచ్మార్క్ సూచీలు మరోసారి ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిని తాకాయి. రికార్డు స్థాయిలో సెస్సెక్స్ 63వేలు, మరో వైపు నిఫ్టీ 18,800 మార్క్ను దాటి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. ట్రేడింగ్ ముగిసే సరికి
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో మొదలయ్యాయ. అంతర్జాతీయ మార్కెట్లలో వ్యతిరేక పవనాలు వీస్తున్నా.. దేశీయ సూచీలు లాభాలతో ట్రేడింగ్ మొదలైంది. అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో
Stock Market | అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సోమవారం ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54.67 పాయింట్ల
Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 207 పాయింట్ల పతనంతో 61,456 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. నిఫ్టీ 61 పాయింట్లు తగ్గి 18,246 పాయింట్ల వద్ద ట్రేడింగ్ మొదలైంది. బ్యాంక్ నిఫ్�
బ్యాంకింగ్, ఎనర్జీ షేర్ల మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం కొత్త రికార్డు స్థాయి వద్ద ముగిసింది. 249 పాయింట్లు పెరిగిన సూచీ 61,873 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.