ముంబై : ప్రపంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 672.71 పాయింట్లు అంటే1.14 శాతం లాభంతో 59,855.93 వద్ద, నిఫ్టీ 179.55 పాయింట్లు అంటే1.02 శాతం పెరిగి 17,805.25 వద్ద కొనసాగుతుంది.