ఫైవ్ పైసాలో ట్రేడింగ్ చేసి భారీ లాభాలు సంపాదించవచ్చంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ.63లక్షలు టోకరా వేశారు. జూలై నెలలో బాధితుడికి ఆరోహి సిహ్న అనే పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి ఫైవ్ పైసా �
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సోమవారం మదుపరులను హెచ్చరించింది. అక్రమ, నియంత్రణలో లేని మార్కెట్ ట్రేడింగ్ కార్యకలాపాలపట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఓ హిందీ దినపత్రికలో డబ్బా ట్రేడింగ్ కంపెనీ ఈ
Stock Markets: వాల్ స్ట్రీట్ దెబ్బకు.. దలాల్ స్ట్రీట్ కూడా వణికిపోతున్నది. ట్రంప్ టారిఫ్లు అమెరికా మార్కెట్లను అతలాకుతలం చేయగా.. ఆ ఎఫెక్ట్ గ్లోబల్ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్, నిఫ్టీ మార్కెట్లు ఇవ
Cyber criminals | ట్రేడింగ్లో(Trading) సీనియర్ కన్సల్టెంట్ అంటూ వాట్సాఫ్కు ఒక సైబర్ నేరగాడు(Cyber criminals) పంపించిన మెసేజీకి స్పందించిన ఒక ప్రైవేట్ ఉద్యోగి రూ. 2.3 లక్షలు పొగొట్టుకోగా మరో కేసులో బాధితుడు రూ.10 లక్షల వరకు �
అడ్డూ.. అదుపు లేకుండా దూసుకుపోతున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్వో) ట్రేడింగ్కు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. స్పీడ్ బ్రేకర్లను పెట్టింది. మంగళవారం ఈ మేరకు నిబంధనలను కఠినతరం చేస్తూ కొత్త వి�
మోసం చేసేందుకు సైబర్నేరగాళ్లు వేర్వేరు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో పార్ట్టైమ్తో పాటు క్రిప్టో ట్రేడింగ్తో మోసానికి పాల్పడుతున్నారు. మొదట కొంత డబ్బును లాభంగా చూపిస్తార�
క్రిప్టో ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఘట్కేసర్కు చెందిన ఒక వ్యాపారికి సైబర్నేరగాళ్లు రూ. 2 కోట్లు టోకరా వేశారు. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో వాట్సాప్నకు వచ్చిన మెసేజ్లో ఉన్న లింక్ను సదరు వ్యాపార�
ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ముందు రూపాయి వెలవెలబోతున్నది. శుక్రవారం ట్రేడింగ్లో మూడు వారాల కనిష్ఠాన్ని తాకుతూ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 9 పైసలు పడిపోయి 82.18 స్థాయికి దిగజారింది.
గొలుసు కట్టు విధానంలో ట్రేడింగ్ పేరుతో కోట్లాది రూపాయల మోసం చేసిన ముక్తిరాజ్, అతడి అనుచరులు ఈ నెల 14వ తేదీన ఒక్క రోజే బ్యాంకు ఖాతా నుంచి రూ.7.5 కోట్లు డ్రా చేసినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. హబ్సిగూడ�