ముంబై, జూన్ 14 : స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభమవడంతో సూచీలు నష్టాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 52,492.34 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,542.66 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 51,936.31 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాక
ముంబై, జూన్ 14 :స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇవాళ ప్రారంభం నుంచి సూచీ
ముంబై,జూన్ 11:ఈరోజు సెన్సెక్స్ 52,600 పాయింట్లకు పైగా చేరుకున్నది. నిఫ్టీ 15,900 దిశగా కొనసాగుతున్నది. సెన్సెక్స్ 52,477.19 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,633.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,472.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. స
ముంబై , జూన్ 9: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీలకు కా
వందలాది మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లో దేన్ని కొనాలన్న సందేహం తీర్చే ప్రయత్నమిది. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తానికి, కోరుకుంటున్న రాబడి రావడానికి అవకాశం ఉన్న ఫండ్ల ఎంపిక చాలా ముఖ్యం. అందుకోసం ఈ ఐదు చిట్�
జీతంలో కొంత మదుపు చేయాలనుకునేవారికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఓ మంచి ఆప్షన్. ఒకవేళ ఇప్పటికే ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నట్టయితే అందులోనే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్) కూడా
ఆల్టైమ్ హైకి క్రిప్టోకరెన్సీ 63,600 డాలర్ల స్థాయిలో ట్రేడింగ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: బిట్కాయిన్ విలువ రికార్డుల మోత మోగిస్తున్నది. మంగళవారం ఒకానొక దశలో ఏకంగా ఒక్క కాయిన్ విలువ మునుపెన్నడూ లేనివి ధంగ�