వచ్చే పదేళ్లలో చేరుకోనుంది: మోతీలాల్ జేఎండీ రామ్దేవ్ అగర్వాల్ అంచనా న్యూఢిల్లీ: మే 29: దేశంలో కరోనా సంక్షోభం కొనసాగుతున్నా, స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త రికార్డుస్థాయికి సమీపంలో ట్రేడవుతున్నాయి. అ�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర�
ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�
296 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ఎల్అండ్టీ టాప్ గెయినర్ ముంబై, మే 10: ఫార్మా, మెటల్, ఇంధన షేర్లలో జరిగిన కొనుగోళ్ల ఫలితంగా వరుసగా నాల్గవ ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ పెరిగింది. సోమవారం బీఎస్�
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనల
ముంబై ,మే 6: సెన్సెక్స్ ఈరోజు 48,877.78 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,980.69 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,614.11 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 0.50శాతం అంటే 243.34 పాయింట్లు ఎగిసి 48,921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్ట
ముంబై మే3: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో 48,782 పాయింట్ల వద్ద క్లోజ్ అయిన సెన్సెక్స్,ఇవాళ కొంత సమయంలో 700 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత కాస్త పైకి లేచినప్పట�
Stock markets: స్టాక్ మార్కెట్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. దేశీయ స్టాక్ మార్కట్లు సైతం అంతర్జాతీయ మార్కెట్ల బాటలోనే నడిచాయి. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు కొద్ది సేపటికి కోలుకున్నాయి.